- సస్టేనబుల్ గూడ్స్ ప్రమోషన్
మధ్యప్రదేశ్లోని భోపాల్లో వృద్ధులతో ఫ్యాషన్ షో జరిగింది. కలర్ ఫుల్ డ్రెస్సుల్లో వృద్ధులు ఆహుతులను ఆకట్టుకున్నారు. స్థానికంగా ఉన్న ఓ వృద్ధాశ్రమంలో సామాజిక కార్యకర్త ప్రీతీ ఖరే ఈ ఫ్యాషన్ షో నిర్వహించారు. సస్టేనబుల్ గూడ్స్ను ప్రమోట్ చేయడంలో భాగంగా ఈ ఫ్యాషన్ షో ఏర్పాటు చేశామన్నారు ప్రీతి ఖరే. మూడు తరాలను కలుపుకుని ఫ్యాషన్ షో ఆర్గనైజ్ చేసినట్టు చెప్పారు. ట్రెండీ ఔట్ ఫిట్స్ తో ర్యాంప్ వాక్ చేశారు వృద్ధులు.
మరిన్ని వార్తల కోసం: