మల్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా మల్యాల మండలం గొర్రెగుండం విలేజ్ లో మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో ఆదివారం రాత్రి ఓ వృద్ధుడిని హత్య చేశారు. జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్ కథనం ప్రకారం..గ్రామానికి చెందిన సుంకె దుబ్బయ్య (65), ఇదే ఊరికి చెందిన రేగుల మహేశ్ కలిసి తిరుగుతుంటారు. ఈ మధ్య మహేశ్ పిల్లలు జ్వరాలు, వాంతులతో బాధపడుతున్నారు. దీంతో దుబ్బయ్య మంత్రాలు చేయడం వల్లే తన పిల్లలు అనారోగ్యానికి గురయ్యారని మహేశ్ భావించాడు. ఊర్లో కూడా దుబ్బయ్య మంత్రాలు చేస్తాడనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి దుబ్బయ్య, మహేశ్ ఓ చోట లిక్కర్ తాగారు. మద్యం మత్తులో ఉన్న దుబ్బయ్యపై మహేశ్ వెపన్తో దాడి చేసి చంపేశాడు. తర్వాత మల్యాల పీఎస్కు వెళ్లి లొంగిపోయాడు. డీఎస్పీతో కలిసి సీఐ రమణ మూర్తి, ఎస్ఐ చిరంజీవి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మంత్రాల నెపంతో వృద్ధుడి హత్య
- క్రైమ్
- December 28, 2021
లేటెస్ట్
- పంత్ పటాకా..టైటాన్స్ను మళ్లీ ఓడించిన ఢిల్లీ
- ప్రజల సంపద పంచుతామని నేను అనలే : రాహుల్ గాంధీ
- వరుసగా నాలుగు రోజుల ర్యాలీ .. రూ. 8.48 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపాదన
- కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు మృతి
- ఆన్లైన్లో కొత్త కస్టమర్లను తీసుకోవద్దు .. కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్
- మావాడి ఫలితాలొచ్చాయి.. మా ఆయన పరీక్షలకు ప్రిపేర్ అయితుండు..!
- వెంకట్ రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉంది
- ఎన్నికలను మేం కంట్రోల్ చేయలేం : సుప్రీంకోర్టు
- కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్ | కేసీఆర్ బస్సు యాత్ర | రేవంత్ Vs హరీష్ | గడ్డం వంశీ-పెద్దపల్లి | V6 తీన్మార్
- 12 సీట్లిస్తే సర్కారు మెడలు వంచుతం : కేసీఆర్
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు