న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫేజ్–2 నిర్వహణ కోసం వచ్చిన ఆఫర్లపై ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ సింగ్ ధూమల్ వెల్లడించారు. ‘అన్ని ఆప్షన్స్ను మేం పరిశీలిస్తాం. కానీ ఇప్పుడు కాదు. సరైన టైమ్లో దానిపై సరైన నిర్ణయం తీసుకుంటాం. మిగతా మ్యాచ్లను కంప్లీట్ చేసేందుకు ఎలాంటి చర్యలు అవసరమో చూస్తున్నాం. ఇంగ్లండ్ కౌంటీలు ఇచ్చిన ఆఫర్స్పై కూడా ఎలాంటి చర్చ జరగలేదు. ఇప్పుడు చర్చించడం తొందరపాటు అవుతుంది. ఏదేమైనా ఐపీఎల్కు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని తెలిసిపోయింది. ప్రతి ఒక్కరు మ్యాచ్లు కావాలని కోరుకుంటున్నారు. ఇండియా అవతల కూడా ఐపీఎల్కు భారీ ఫాలోయింగ్ వచ్చింది’ అని ధూమల్ పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే తమ దృష్టంతా టీ20 వరల్డ్కప్పైనే ఉందన్నారు. మెగా ఈవెంట్ ప్రిపరేషన్స్ను ఫైనలైజ్ చేయడమే తమ టార్గెట్ అని చెప్పారు.
ఐపీఎల్ ఆఫర్స్పై ఇంకా చర్చించలేదు
- ఆట
- May 8, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- రైతు బంధుపై చర్చకు సిద్ధం:భట్టి విక్రమార్క
- ఎమ్మెల్యే సంజయ్ తండ్రి మృతి పట్ల కేసీఆర్ సంతాపం
- RCB vs KKR: ఇంత మతి మరుపా..కన్ఫ్యూజన్లో టీంను మర్చిపోయిన అయ్యర్
- ప్రభుత్వం మారినప్పుడు చర్యలు..ఐటీ నోటీసులపై రాహుల్
- కాంగ్రెస్ లోకి కేటీఆర్ అనుచరుడు?
- కేజ్రీవాల్ ను సీఎంగా తొలగించాలని మరో పిల్
- ఫోన్ట్యాపింగ్ కేసు : రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్
- Tillu Square Box Office: ఐపీఎల్ నడుస్తున్న ఏంపర్లేదు..టిల్లూ స్క్వేర్కు రూ.100 కోట్లు పక్కా: ప్రొడ్యూసర్ నాగ వంశీ
- RCB vs KKR: బెంగళూరుతో మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న కోల్కతా నైట్ రైడర్స్
- బీసీల తోకను కత్తిరిస్తామన్న బాబు తోకను కత్తిరించండి..ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?