రోడ్డుపై గుట్టలుగా రూ.2000 నోట్ల కట్టలు

రోడ్డుపై గుట్టలుగా రూ.2000 నోట్ల కట్టలు

హైదరాబాద్ : మాదాపూర్ లో నకిలీ కరెన్సీ కలకలం సృష్టించింది. 100ఫీట్ రోడ్ కు సమీపంలోని కాకతీయ రోడ్డులో గుట్టలుగుట్టలుగా రూ.2000 నోట్లు దర్శనమిచ్చారు. దీంతో స్థానికులు, వాహనదారులు వాటి కోసం ఎగబడ్డారు. అందినకాడికి తీసుకుని వెళ్లిపోయారు. అయితే ఆ నోట్లపై చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండటంతో వాటిని తీసుకున్న వారంతా నిరాశ చెందారు. కరెన్సీ నోట్ల కోసం జనం ఎగబడటంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ జాం అయింది. 

మరిన్ని వార్తల కోసం..

ఆరు గజాల్లో ఉన్న ఆ ఇంట్లో ఏడుగురు నివాసం

11 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన ప్రధాని