సాయితేజ్‌‎తో ఫ్యామిలీ ఫొటో.. షేర్ చేసిన మెగాస్టార్

సాయితేజ్‌‎తో ఫ్యామిలీ ఫొటో.. షేర్ చేసిన మెగాస్టార్

సాయితేజ్‌కి యాక్సిడెంట్ అయ్యిందనే వార్త తన కుటుంబాన్నే కాదు.. యావత్‌ సినీ ఇండస్ట్రీని, అభిమానుల్ని కూడా షాక్‌కి గురి చేసింది. తేజ్​ త్వరగా కోలుకోవాలంటూ వారంతా చేసిన ప్రార్థనలు ఫలించాయి. సాయితేజ్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. ఈ విషయాన్ని ఎంతో ఆనందంగా ట్విటర్‌‌లో షేర్ చేసుకున్న చిరంజీవి.. సాయితేజ్‌తో కలిసి తీయించుకున్న ఈ ఫ్యామిలీ ఫొటోని పోస్ట్ చేశారు.