సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో దారుణం జరిగింది. భార్య పుట్టింటికి వెళ్లిందనే కోపంతో మద్యం మత్తులో కన్నబిడ్డలను హతమార్చాడు ఓ తండ్రి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించగా మరోకరికి గాయాలయ్యాయి. సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాంబే కాలనీలో భార్యతో తరచూ గొడవపడేవాడు ఓ భర్త. దీంతో కొన్ని రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది. ఆ భార్యపై ఉన్న కోపంతో మద్యం మత్తులో మంగళవారం అర్థరాత్రి కన్న పిల్లలపై దాడి చేశాడు తండ్రి. ఈ దాడిలో కుమారుడు అఖిల్(7),కుమార్తె శరణ్య (4) మృతి చెందగా పెద్ద కుమార్తె మల్లీశ్వరి.(10)కి గాయాలయ్యాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భార్యతో గొడవ.. కన్నపిల్లల్ని కడతేర్చిన తండ్రి
- క్రైమ్
- April 17, 2019
లేటెస్ట్
- Prabhas: ప్రభాస్ డార్లింగ్ ట్విట్ : పెళ్లి గురించే అంటూ టాక్
- నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలి : ఏవో వాణి
- SSMB 29 CASTING: రాజమౌళి-మహేష్ SSMB29 కాస్టింగ్పై రూమర్స్.. నోట్ రిలీజ్ చేసిన యూనిట్
- ‘ఖని’ హాస్పిటల్లో ట్రాన్స్జెండర్లకు వైద్య సేవలు
- యునెస్కో మీటింగ్కు ప్రొఫెసర్ డా.మల్లారెడ్డి ఎన్నిక
- జపాన్ ఎగ్జిబిషన్ కు అల్ఫోర్స్ స్టూడెంట్
- గద్వాల జిల్లాలో..పిడుగుపాటుతో మూగజీవాలు మృతి
- 16మంది చావుకు కారణమైన వ్యక్తి అరెస్ట్
- Krishnamma OTT Official: వారంలోపే OTTకి వచ్చేసిన కృష్ణమ్మ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- జూరాలకు చేరిన కర్ణాటక నీళ్లు
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు