న్యూఢిల్లీ: కేసు విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన నిందితుడిని కోర్టు బిల్డింగ్లోనే ఓ లాయర్ తుపాకీతో కాల్చి చంపాడు. ఢిల్లీలోని ద్వారకా కోర్టులో ఈ ఘటన జరిగింది. ఒక కేసులో నిందితుడిగా ఉన్న ఉపకార్ అనే వ్యక్తి సోమవారం ద్వారకా కోర్టుకు వెళ్లాడు. కోర్టు బిల్డింగ్లోని చాంబర్ నంబర్ 444లో అరుణ్ శర్మ అనే లాయర్తో మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ సమయంలో అక్కడ లాయర్లు, పోలీసులతో పాటు మరికొందరు పిటిషనర్లు ఉన్నారు. అయితే తుపాకీతో కాల్చిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించినా అతడు చిక్కకుండా పారిపోయాడు. బుల్లెట్ గాయాలైన ఉపకార్ను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు మరణించాడు. అయితే ఈ ఘటన సోమవారం రాత్రి 9 గంటల టైమ్లో జరిగిందని, కాల్పులు జరిపిన వ్యక్తిని ఒక లాయర్గా గుర్తించామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ఆ లాయర్ను పట్టుకునేందుకు వేర్వేరు టీమ్స్గా ఏర్పడి సెర్చ్ చేస్తున్నట్లు చెప్పారు.
కోర్టులో లాయర్ కాల్పులు.. నిందితుడి మృతి
- క్రైమ్
- July 13, 2021
లేటెస్ట్
- కాంగ్రెస్ కు ఈసీ షాక్: ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణ
- జనం మెచ్చిన కర్రీలు: కీమా ఫస్ట్..పప్పు లాస్ట్..ప్రపంచ ర్యాకింగ్స్ విడుదల
- Allu Aravind: లగ్జరీ కారు కొన్న అల్లు అరవింద్..ధర ఎంతంటే?
- T20 World Cup 2024: కోహ్లీ, పాండ్యాలకు నో ఛాన్స్.. సంజయ్ మంజ్రేకర్ టీ20 వరల్డ్ కప్ జట్టు ఇదే
- షాద్నగర్లో భారీ అగ్నిప్రమాదం .. మంటల్లో చిక్కుకున్న సిబ్బంది
- నమ్మలేని నిజం : అచ్చం సింహ గర్జన మాదిరిగానే ఈ చిన్నారి అరుస్తుంది.. మీరూ వినండీ..
- సీఎం యోగీకి.. 100 బుల్డోజర్లతో స్వాగతం
- ప్రశాంతంగా ముగిసిన .. రెండో విడత ఎన్నికల పోలింగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ఫేస్ బుక్ షేర్లు 10 శాతం పడిపోయాయి..ఎందుకో తెలుసా?
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- కోట్లకు పడగలెత్తిన దోమ వ్యాపారం ఇదే..
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- భార్య వారసత్వ ఆస్తిని వాడుకుంటే.. భర్త తిరిగి చెల్లించాలి : సుప్రీంకోర్టు
- డీజీపీ కంప్లైంట్ తో.. సింగపూర్ ఎయిర్ లైన్స్ కు లక్ష జరిమానా