దేశంలోకి తొలి 5జీ స్మార్ట్ఫోన్ రాబోతుంది. ‘వివో’ సంస్థ ‘ఐక్యూ’ అనే కో బ్రాండ్లో స్మార్ట్ఫోన్స్ను రిలీజ్ చేయబోతుంది. దీనిలో మొదటగా ‘ఐక్యూ 3’ అనే స్మార్ట్ఫోన్ ఈ నెల 25న విడుదలవుతుంది. ఇది దేశంలో రిలీజ్ కానున్న తొలి 5జీ స్మార్ట్ఫోన్. అలాగే స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో రాబోతున్న ఫస్ట్ ఫోన్ కూడా ఇదే. 6.4 అంగుళాల ఫుల్ హెచ్డి స్క్రీన్, 12జీబీ/256జీబీ, ఆండ్రాయిడ్ 10, క్వాడ్ కెమెరా (64 ఎంపీ ప్రైమరీ+13 ఎంపీ అల్ట్రా వైడ్ + 13 ఎంపీ టెలిఫొటో + 2 ఎంపీ డెప్త్ సెన్సర్), 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4,370 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. 25న మధ్యాహ్నం ఫ్లిప్కార్ట్లో సేల్కు అందుబాటులో ఉంటుంది.
64మెగా పిక్సెల్ కెమెరాతో తొలి 5జీ స్మార్ట్ ఫోన్
- టెక్నాలజి
- February 19, 2020
లేటెస్ట్
- అంబులెన్స్ లోనే ప్రసవించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే..
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శ
- జగదీశ్ రెడ్డి అవినీతిపై విచారణ జరిపిస్తాం : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
- నల్గొండ పార్లమెంట్ స్థానంలో..74.02 శాతం పోలింగ్ నమోదు
- సీఐని సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆందోళన
- ఈవీఎంల తరలింపు ప్రక్రియ పరిశీలన
- కోర్టు భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
- కూటి కోసం కోటి తిప్పలు!
- మల్లు నందిని సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు
- మే 15న అమ్మవారి రథోత్సవం
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- ఏంటి సామీ.. ఎంతసేపు.. ట్రాఫిక్ నరకంలో చిక్కుకున్న నగర వాసులు
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!