పూంచ్: జమ్మూ కశ్మీర్ పూంచ్ జిల్లా సూరన్కోట్లో ఉగ్రవాదులు, ఆర్మీ జవాన్లకు మధ్య సోమవారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. వీరి కుటుంబాలకు పంజాబ్ ప్రభుత్వం అండగా ఉంటానని ప్రకటించింది. అమర జవాన్ల ఫ్యామిలీలకు రూ.50 లక్షల నగదుతోపాటు కుటుంబంలో ఒకరికి సర్కార్ ఉద్యోగం ఇస్తామని పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ అన్నారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన నాయక్ సుబేదార్ జస్వీందర్ సింగ్, నాయక్ మన్ దీప్ సింగ్, గజ్జన్ సింగ్, వైశాఖ్, సరాన్ సింగ్ కుటుంబాలను ఆదుకుంటామన్నారు.
అమర జవాన్ల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా.. ఒకరికి ఉద్యోగం
- దేశం
- October 12, 2021
లేటెస్ట్
- మంచోడు అనే చెడ్డ పేరు నాకొద్దు .. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ రిలీజ్
- ఏసీబీ వలలో గంగాధర ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్
- ఇవాళ గురుకుల డిగ్రీ, ఇంటర్ ఎంట్రన్స్ టెస్ట్
- సీబీఐ పేరుతో ఫేక్ కాల్స్.. రిటైర్డ్ ఉద్యోగికి 34 లక్షలు టోకరా
- నల్గొండ ట్రాఫిక్ పీఎస్కు తాళం!..40 నిమిషాల పాటు మూత
- ఎన్నికల షెడ్యూల్కు ఒకరోజు ముందే .. ఎందుకు అరెస్ట్ చేశారు?
- మాజీ ఎమ్మెల్యే గండ్ర పిటిషన్లో.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
- దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకం
- ఏక్ నాథ్ షిండే హరీశ్ రావే : సీతక్క
- ఆరు గ్యారంటీలు అమలు చేసినట్టు నిరూపిస్తే..పోటీ నుంచి తప్పుకుంటా
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- హైదరాబాద్ లో లైట్ బీర్ల కొరత.. ఎక్కడ అడిగినా నో స్టాక్ అంటున్న సిబ్బంది