మహబూబాబాద్ జిల్లా : ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ ఎంపీ రవీందర్ నాయక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అనని వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చారని, తెలంగాణ ద్రోహి కేసీఆర్ అంటూ ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం వందల మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై కేసీఆర్ ను అడిగితే తనను పార్టీ నుంచి బయటకు పంపించారని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదని మండిపడ్డారు. కమీషన్లు కోసమే కేసీఆర్ ప్రాజెక్టులు కట్టించారని ఆరోపించారు.
కమీషన్లు కోసమే కేసీఆర్ ప్రాజెక్టులు కట్టించారు : మాజీ ఎంపీ రవీందర్ నాయక్
- వరంగల్
- February 2, 2023
లేటెస్ట్
- Pushpa2 Teaser: పుష్ప 2 టీజర్ అప్డేట్ రివీల్ చేసిన..అల్లు అర్జున్ ఎక్స్క్యూటివ్ ప్రొడ్యూసర్
- పవర్ బ్రోకర్లే.. బీఆర్ఎస్ ను వీడితున్రు: హరీష్ రావు
- క్వింటా వెల్లుల్లి రూ.20 వేలు.. రైతుల పంట పడింది
- Vijay Devarakonda: బాయ్స్ అందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ.. బంపర్ ఆఫర్ ఇచ్చిన విజయ్
- బేవార్స్ కామెడీ ప్రాణం తీసింది : పురుషనాళంలోకి ఎలక్ట్రిక్ బ్లోడైయ్యర్ తో వేడి గాలి
- 13ఏళ్ల తీర్థయాత్ర తర్వాత సొంతింటికి వస్తున్నా: కే కేశవరావు
- గ్రూప్ 1 ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ. 4 కోట్లు కొట్టేశారు
- పదేండ్లలో కొప్పుల ఈశ్వర్ కోట్ల ఈశ్వర్ అయ్యిండు: గడ్డం వంశీకృష్ణ
- RCB vs KKR: ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్.. అసలు ఫైట్ వారిద్దరి మధ్యే
- ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. ఇవి తెలుసుకోకపోతే నష్టపోతారు..
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- కాంగ్రెస్ లోకి రిటర్న్ టు హోం..వచ్చే వాళ్ల లిస్టు పెద్దదే..
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?