కింగ్ సిటీ: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. సెంట్రల్ కాలిఫోర్నియాలో ఓ ఇంటి ముందు పార్టీ జరుగుతుండగా.. దుండగులు కాల్పులు జరిపారు. దీంతో నలుగురు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కింగ్ సిటీలో ఆదివారం సాయంత్రం ఓ ఇంటి ముందు పార్టీ జరుగుతోంది. సాయంత్రం సుమారు ఆరు గంటల ప్రాంతంలో వారంతా పార్టీలో మునిగిపోయారు. ఇంతలో అక్కడికి కారులో వచ్చిన ముగ్గురు దుండగులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో జనం ప్రాణభయంతో పరుగులు పెట్టారు. బుల్లెట్ గాయాలతో కొంతమంది కింద పడిపోగా.. మరికొందరు తప్పించుకున్నారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో మహిళ చనిపోయింది. కాగా, దుండగులు వచ్చినంత వేగంగా అక్కడి నుంచి పారిపోయారని, ముసుగులు ధరించడం వల్ల వారిని ఎవరూ గుర్తుపట్టలేదని వివరించారు. కేసులో దర్యాఫ్తు కొనసాగుతోందని, నిందితులను తొందర్లోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి
- విదేశం
- March 5, 2024
లేటెస్ట్
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు