జైపూర్(భీమారం), వెలుగు: కరీంనగర్ లోని రేకుర్తి కంటి ఆసుపత్రి, మంచిర్యాల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మండల కేద్రంలోని జెడ్పీ స్కూల్లో ఉచిత కంటి శిబిరం నిర్వహించారు.
కంటి చూపు లోపాలున్నవారికి డాక్టర్.సుగుణాకర్ రెడ్డి వైద్య పరీక్షలు నిర్వహించారు.