జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. బాపూజీకి దేశవ్యాప్తంగా నివాళి అర్పిస్తున్నారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ దగ్గర ప్రముఖులు నివాళి అర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్చిం ఉంచి నివాళి అర్పించారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గాంధీకి నివాళి అర్పించారు. రాజ్ ఘాట్ దగ్గర నిర్వహించిన సర్వమత ప్రార్ధనల్లో పాల్గొన్నారు. దేశానికి గాంధీ చేసిన సేవలను నేతలు స్మరించుకున్నారు.
జాతిపిత కు ప్రముఖుల నివాళి
- దేశం
- October 2, 2019
లేటెస్ట్
- ఆయన బీబీ పాటిల్ కాదు.. బిజినెస్ పాటిల్ : సీఎం రేవంత్
- శ్రీ సారథి స్టూడియోస్లో డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియో ప్రారంభం
- ఫంక్షన్ చేద్దామని వెళ్తుంటే.. వ్యాను బోల్తా పడి ఇద్దరు మృతి
- గొడం నగేశ్ నామినేషన్పై గందరగోళం
- తెలంగాణ గ్రామీణ యువతకు స్కిల్స్ లేవు : వినోద్ కుమార్
- మర్యాలలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత .. రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు
- హరీశ్రావు కొత్త పార్టీ పెడ్తడు : రఘునందన్ రావు
- ఓటేసి రండి ఫ్రీగా బటర్ దోశ, లడ్డూ తినండి
- బీజేపీ అంటే.. బ్రిటిష్ జనతా పార్టీ: సీఎం రేవంత్
- ఓటమి తప్పదని మోదీకి టెన్షన్..వేదికలపై ఏడ్చినా ఏడ్వొచ్చు: రాహుల్
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు