జైపూర్: తొమ్మిదో తరగతి చదువుతు న్న బాలికను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. రాజస్థాన్లోని దుంగాపూర్ జిల్లాలో బుధవారం ఈ దారుణం జరిగింది. నిందితుల్లో ఒకరు బాధితురాలికి తెలి సిన వ్యక్తేనని పోలీసులు తెలిపారు. ‘‘బుధవారం ఇంటి నుంచి స్కూల్కు బయల్దేరిన ఆ అమ్మాయిని ముగ్గురు వ్యక్తులు అపహరించారు. కారులో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై బాలికను వదిలేసి పరారయ్యారు” అని పోలీసులు తెలిపారు. నిందితుల ను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నైన్త్ క్లాస్ అమ్మాయిపై గ్యాంగ్ రేప్.. రాజస్థాన్లో దారుణం
- దేశం
- August 5, 2023
లేటెస్ట్
- తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
- సైబరాబాద్ పరిధిలో రూ.2.21 కోట్లు సీజ్
- లెటర్ టు ఎడిటర్ : బెల్టు షాపులపై ప్రభుత్వ చర్యలేవి?
- టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్..దీదీ సర్కారుకు ఊరట
- డ్యామ్ కూలి కెన్యాలో 42 మంది మృతి
- గ్రేటర్ లోక్సభ బరిలో 140 మంది అభ్యర్థులు
- తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు..దారి మళ్లింపు
- ఐటం పాటకు నో చెప్పిన శ్రీలీల
- మూసీ నదికి మహర్దశ : సోమ శ్రీనివాస్ రెడ్డి
- మూడో ఫేజ్లో స్త్రీలు 123 మందే .. పోటీలో మొత్తం 1,352 మంది
Most Read News
- T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ... జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్
- వ్యక్తిగత విమర్శలు ఆపండి.. అతను దేవుడితో సమానం: నవజ్యోత్ సింగ్ సిద్ధూ