ఎర్లీబర్ద్ ఆఫర్ ను ప్రకటించిన జీహెచ్ఎంసీ

ఎర్లీబర్ద్ ఆఫర్ ను ప్రకటించిన జీహెచ్ఎంసీ

హైదరాబాద్: ప్రాపర్టీ ట్యాక్స్ ఇప్పటి వరకు చెల్లించలేకపోయిన వారికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మరో అవకాశం ఇచ్చింది. అంతేకాదు ఐదు శాతం రిబేట్ ఇవ్వనున్నట్లు  ప్రకటించింది.  2022.. - 23 సంవత్సరానికి సంబంధించి ప్రాపర్టీ టాక్స్ ను ఈనెల 30వ తేదీ వరకు  చెల్లించిన వారికి 5 శాతం రిబెట్ ను ఇవ్వనున్నట్లు జీహెచ్ యంసి ప్రకటించింది. 

 

ఇవి కూడా చదవండి

ప్రాణాలకు తెగించి చిన్నారిని కాపాడాడు

 

వీడియో: పేలిన బుల్లెట్ బండి పెట్రోల్ ట్యాంక్

25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ ఇన్స్పెక్టర్

కాలేజీ విద్యార్థినులతో స్టెప్పులేసిన కలెక్టరమ్మ

మౌనంగా ఉండొద్దు..ఏవిధంగా సాయం చేయగలరో చేయండి