గ్రేటర్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ దే విజయంగా చెబుతున్నాయి. సర్వే ప్రకారం అధికార పార్టీ TRS 78 డివిజన్లలో విక్టరీని సాధించి … సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక బీజేపీ 28 డివిజన్లలో, కాంగ్రెస్ 3 డివిజన్లలో విజయం సాధిస్తుంది. ఎంఐఎం 41 డివిజన్లలో విజయం సాధిస్తుంది.
ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్స్:
TRS: 78 (+/-7) సీట్లు గెలుస్తుంది. ఓట్ షేర్ 40.08 శాతం.
BJP: 28 (+/-5) సీట్లు గెలుస్తుంది. ఓట్ షేర్ 31.21 శాతం.
MIM: 41 (+/-5) సీట్లు గెలుస్తుంది. ఓట్ షేర్ 13.43 శాతం.
CONG: 3 (+/-3) సీట్లు గెలుస్తుంది. ఓట్ షేర్ 8.58 శాతం.
పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్స్:
TRS: 68-78 సీట్లు గెలుస్తుంది. 38 శాతం ఓట్ షేర్
BJP: 25-35 సీట్లు గెలుస్తుంది. 32 శాతం ఓట్ షేర్
MIM: 38-42 సీట్లు గెలుస్తుంది.13 శాతం ఓట్ షేర్
CONG: 1-5 సీట్లు గెలుస్తుంది.12 శాతం ఓట్ షేర్
ఇతరులు 5 శాతం ఓట్ షేర్ సాధించే అవకాశం
గత ఎన్నికల కంటే బీజేపీ భారీగా ఓటింగ్ నమోదు చేసిందని పీపుల్స్ పల్స్ తెలిపింది.