Gold Rate: శుక్రవారం షాకిచ్చిన గోల్డ్.. హైదరాబాదులో రేట్లు పైపైకి.. తులం ఎంతంటే

Gold Rate: శుక్రవారం షాకిచ్చిన గోల్డ్.. హైదరాబాదులో రేట్లు పైపైకి.. తులం ఎంతంటే

Gold Price Today: ప్రపంచ వ్యాప్తంగా పసిడికి కళతప్పుతున్న వేళ డిమాండ్ తగ్గుతోంది. అంతా సెట్ అవుతోంది అనుకుంటున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త కొత్త టారిఫ్స్ ప్రకటించటం తిరిగి ఆందోళనలతో సేఫ్ హెవెన్ బంగారం రేట్లను తిరిగి పెంచుతోంది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో వారాంతం దగ్గరపడుతున్న వేళ రేట్లు తిరిగి పెరుగుతున్నాయి. 

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.5వేల 500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే గ్రాముకు.. చెన్నైలో రూ.9వేల 075, ముంబైలో రూ.9వేల 075, దిల్లీలో రూ.9వేల 090, కలకత్తాలో రూ.9వేల 075, బెంగళూరులో రూ.9వేల 075, కేరళలో రూ.9వేల 075, పూణేలో రూ.9వేల 075, వడోదరలో రూ.9వేల 080, జైపూరులో రూ.9వేల 090, లక్నోలో రూ.9వేల 090, కోయంబత్తూరులో రూ.9వేల 075, మంగళూరులో రూ.9వేల 075, నాశిక్ లో రూ.9వేల 078, మైసూరులో రూ.9వేల 075, అయోధ్యలో రూ.9వేల 090, బళ్లారిలో రూ.9వేల 075, నోయిడాలో రూ.9వేల 090, గురుగ్రాములో రూ.9వేల 090గా కొనసాగుతున్నాయి. 

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.6వేల భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను చూస్తే గ్రాముకు.. చెన్నైలో రూ.9వేల 900, ముంబైలో రూ.9వేల 900, దిల్లీలో రూ.9వేల 915, కలకత్తాలో రూ.9వేల 900, బెంగళూరులో రూ.9వేల 900, కేరళలో రూ.9వేల 900, పూణేలో రూ.9వేల 900, వడోదరలో రూ.9వేల 905, జైపూరులో రూ.9వేల 915, లక్నోలో రూ.9వేల 915, కోయంబత్తూరులో రూ.9వేల 900, మంగళూరులో రూ.9వేల 900, నాశిక్ లో రూ.9వేల 903, మైసూరులో రూ.9వేల 900, అయోధ్యలో రూ.9వేల 915, బళ్లారిలో రూ.9వేల 900, నోయిడాలో రూ.9వేల 915, గురుగ్రాములో రూ.9వేల 915గా ఉన్నాయి.   

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.90వేల 750 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.99వేల 000గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.వెయ్యి పెరిగి రూ.లక్ష 21వేల వద్ద ఉంది.