కాబూల్ లో ఉన్న భారతీయులంతా క్షేమంగా ఉన్నారని ప్రకటించింది కేంద్రం. మధ్యాహ్న భోజనం చేసి వారంతా కాబూల్ ఎయిర్ పోర్టుకు బయలుదేరాని స్పష్టం చేసింది. అధికారులు వారితో టచ్ లో ఉన్నారని తెలిపింది. వారందరిని సురక్షితంగా ఇండియాకు తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని క్లారిటీ ఇచ్చింది. ఉదయం వంద నుంచి 150 మంది భారతీయులను తాలిబాన్లు కిడ్నాప్ చేశారని అఫ్గాన్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఐతే భారతీయులందరూ క్షేమంగా ఉన్నట్లు స్థానిక రిపోర్టర్లు స్పష్టం చేశారు. వారందరిని కాబూల్ ఎయిర్ పోర్టుకు తరలిస్తున్నట్లు స్పష్టం చేశారు.
కాబూల్ లో మనోళ్లంతా సేఫ్..
- విదేశం
- August 21, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- కాంగ్రెస్ కు ఈసీ షాక్: ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణ
- జనం మెచ్చిన కర్రీలు: కీమా ఫస్ట్..పప్పు లాస్ట్..ప్రపంచ ర్యాకింగ్స్ విడుదల
- Allu Aravind: లగ్జరీ కారు కొన్న అల్లు అరవింద్..ధర ఎంతంటే?
- T20 World Cup 2024: కోహ్లీ, పాండ్యాలకు నో ఛాన్స్.. సంజయ్ మంజ్రేకర్ టీ20 వరల్డ్ కప్ జట్టు ఇదే
- షాద్నగర్లో భారీ అగ్నిప్రమాదం .. మంటల్లో చిక్కుకున్న సిబ్బంది
- నమ్మలేని నిజం : అచ్చం సింహ గర్జన మాదిరిగానే ఈ చిన్నారి అరుస్తుంది.. మీరూ వినండీ..
- సీఎం యోగీకి.. 100 బుల్డోజర్లతో స్వాగతం
- ప్రశాంతంగా ముగిసిన .. రెండో విడత ఎన్నికల పోలింగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ఫేస్ బుక్ షేర్లు 10 శాతం పడిపోయాయి..ఎందుకో తెలుసా?
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- కోట్లకు పడగలెత్తిన దోమ వ్యాపారం ఇదే..
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- డీజీపీ కంప్లైంట్ తో.. సింగపూర్ ఎయిర్ లైన్స్ కు లక్ష జరిమానా
- భార్య వారసత్వ ఆస్తిని వాడుకుంటే.. భర్త తిరిగి చెల్లించాలి : సుప్రీంకోర్టు