ఓల్డ్ సిటీ, వెలుగు: గౌస్నగర్లో పాన్షాప్ యజమాని ముసీన్ హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు చాంద్రాయణ గుట్ట ఏసీపీ సుధాకర్ తెలిపారు. శనివారం బండ్లగూడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెల 29న ముసీన్హత్య జరిగిందన్నారు. నిందితులు సయ్యద్ షా ఫహాద్, సయ్యద్సోహెల్, మహమ్మద్హమీర్, మహమ్మద్బిన్ అబ్దుల్లా సైఫ్, షేక్ అఫ్రోజ్అరెస్ట్చేసినట్లు పేర్కొన్నారు. సీఐ దేవేందర్ తదితరులున్నారు.
