గ్రూప్- 1 ఉతీర్ణులకు ఎమ్మెల్యే అభినందన

గ్రూప్- 1 ఉతీర్ణులకు ఎమ్మెల్యే అభినందన

పరిగి, వెలుగు: పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండలానికి చెందిన ఇద్దరు గ్రూప్​ 1లో ఉత్తీర్ణులై ఇద్దరిని   పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్​రెడ్డి అభినందించారు. కుల్కచర్ల కు చెందిన మౌనిక మేడ్చల్ జిల్లా సబ్ రిజిస్ట్రార్‌గా, కుల్కచర్ల మండలం తిరుమలపూర్ గ్రామానికి చెందిన మారుతి మున్సిపల్​ కమిషనర్‌గా ఎంపికై నియామకపత్రాలు అందుకున్నారు.  ఈ సందర్భంగా శనివారం  ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.