కౌన్సి లింగ్ ద్వారా ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్ లు

కౌన్సి లింగ్ ద్వారా ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్ లు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కొత్త స్థానికత అనుగుణంగా బదిలీలు, పోస్టింగ్ లపై మార్గదర్శకాలు విడుదల చేశారు. కౌన్సి లింగ్ ద్వారా ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్ లు చేపట్టనున్నారు. కొత్త స్థానికత ఆధారంగా సీనియారిటీ జాబితాను రూపకల్పన చేశారు. దీనిపై ఉద్యోగుల నుంచి ప్రభుత్వం ఆప్షన్లు తీసుకోనుంది. కలెక్టర్, జిల్లా శాఖాధిపతితో  బదిలీల కోసం కమిటీని ఏర్పాటు చేశారు. వారం రోజుల్లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియ తర్వాత విధుల్లో చేరేందుకు 3 రోజుల గడువు ఇవ్వనున్నారు. జిల్లా స్థాయి పోస్టులకు జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు విడివిడిగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం. 

రివ్యూ : శ్యామ్ సింగరాయ్

నాని ఎవరో నాకు తెలియదు