ముంబై దాడులకు శిక్షణ ఇచ్చిన టెర్రరిస్ట్ మృతి

ముంబై దాడులకు శిక్షణ ఇచ్చిన టెర్రరిస్ట్ మృతి

లాహోర్: లష్కరే తాయిబా టెర్రరిస్ట్​ హఫీజ్​ అబ్దుల్​ సలామ్​భుట్టావీ బుధ వారం పాక్​ జైల్లో గుండెపోటుతో చని పోయాడు. హఫీజ్ రెండు సందర్భాల్లో లష్కరే తాయిబాకు చీఫ్​గా వ్యవహరిం చాడు. 26 సెప్టెంబర్​ 2008న ముంబైలో దాడిచేసిన ఉగ్రవాదులకు భుట్టావీ ట్రైనింగ్​ ఇచ్చాడు.

జమాతుద్​ దవా చీఫ్​, ముంబై అటాక్​ మాస్టర్​ మైండ్​ హఫీజ్ సయ్యద్​కు సహాయకుడిగా వ్యవహరిం చాడు. ఈ నేపథ్యంలో భుట్టావీని అంతర్జాతీయ టెర్రరిస్టుగా యూఎన్ ప్రకటించింది. కాగా, టెర్రర్​ ఫైనాన్సింగ్​ కేసులో పాకిస్తాన్​లోని షేకుపురా జిల్లా జైలులో భుట్టావీ శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నెల 29 న గుండెపోటుతో చనిపోయాడని పోలీసులు తెలిపారు.