న్యూఢిల్లీ: ప్రస్తుతం మార్కెట్లో తక్కువ వడ్డీకే అప్పులు దొరుకుతున్నప్పటికీ హౌజింగ్ లోన్లు ఇచ్చే ఎన్బీఎఫ్సీ ‘హెచ్డీఎఫ్సీ లిమిటెడ్’ మాత్రం ఏడాదికి 7.25 శాతం వడ్డీతో ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల నుంచి రూ.నాలుగు వేల కోట్ల అప్పు తీసుకుంది. ఆర్బీఐ రెపోరేట్లు తగ్గించడం వల్ల బ్యాంకులు తక్కువ వడ్డీలకే అప్పులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఎకానమీ క్రైసిస్ టైమ్లోనూ ఇంత ఎక్కువ వడ్డీ చెల్లించడం విశేషమేనని డెట్ డీలర్ ఒకరు అన్నారు. పదేళ్ల గవర్నమెంటు సెక్యూరిటీ బాండ్లపై గరిష్టంగా 5.90 శాతం మాత్రమే వడ్డీ చెల్లిస్తున్నారు. అయితే గవర్నమెంట్ల బాండ్ల సప్లై విపరీతంగా ఉన్నందున ఈ వడ్డీ ఆరు శాతం వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోవా, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాలు పదేళ్ల డెవెలప్మెంట్ బాండ్స్కు 6.6 శాతం వడ్డీ మాత్రమే చెల్లిస్తున్నాయి. అయితే యాక్సిస్ బ్యాంకు రూ.2,650 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.1,350 కోట్లను 7.25 శాతం వడ్డీకి హెచ్డీఎఫ్సీకి అప్పుగా ఇచ్చాయి.
రూ.4 వేల కోట్ల అప్పు తీసుకున్న హెచ్డీఎఫ్సీ
- బిజినెస్
- June 25, 2020
లేటెస్ట్
- MS Dhoni: ధోనీ వల్లే కోహ్లీ గొప్ప క్రికెటర్గా ఎదిగాడు: సునీల్ గవాస్కర్
- కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో భారీ అగ్ని ప్రమాదం
- Prithviraj Sukumaran: రాజమౌళి SSMB29లో పృథ్విరాజ్ సుకుమారన్..మహేష్ బాబుకి ధీటైన పాత్రతో సిద్ధం!
- ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. నలుగురికి తీవ్ర గాయాలు..
- ఆఫ్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు.. 50 మంది మృతి, 200 ఇండ్లు నేలమట్టం
- Virat Kohli: ధోనీతో ఇదే నా చివరి మ్యాచ్.. మహి రిటైర్మెంట్పై కోహ్లీ హింట్
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- కొత్త మిస్అమెరికా ఎవరంటే..
- స్వాతి మలివాల్ కేసులో కేజ్రీవాల్ పీఎ అరెస్ట్
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- IPL 2024: పాచి పట్టిన భోజనం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్