హైదరాబాద్

ఫీల్డ్లోకి మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ టీమ్స్

హైదరాబాద్ సిటీ, వెలుగు: మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ టీమ్స్ ఎట్టకేలకు మంగళవారం ఫీల్డ్​లోకి దిగాయి. మొత్తం150 టీమ్స్ పనిచేయనుండగా, ఒక్కో టీమ్ లో షిఫ్టులో

Read More

అవినీతి అధికారులపై ఏసీబీ కొరడా .. ఆరు నెలల్లో 125 మంది అరెస్ట్

రూ.24.57 లక్షలు సీజ్‌‌‌‌, రూ.27.66 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్‌‌‌‌ గత నెలలో రోజుకు ఒకటి చొప్పున 31 కేసులు

Read More

ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్ చేయాల్సిందే..వర్షాకాలంలో అధికారులు అలర్ట్‌‌గా ఉండండి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

టిమ్స్, రోడ్ల మరమ్మతు పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశం పెండింగ్ బిల్స్‌‌ అన్నీ క్లియర్ చేస్తున్నామని వెల్లడి హైదరాబాద్, వెలుగు: ర

Read More

బనకచర్లపై సర్కారును నిద్ర లేపిందే బీఆర్ఎస్..అనుమతులు తిరస్కరించేదాకా పోరాడినం: హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో కాంగ్రెస్​ సర్కారును మొద్దునిద్ర లేపింది బీఆర్ఎస్​యేనని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్

Read More

ఆయిల్ పామ్, కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి..అధికారులకు తుమ్మల ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఆయిల్​పామ్ ప్లాంటేషన్ పురోగతిని వేగవంతం చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం సెక్రటేరియెట్​లో ఉద్యానశ

Read More

ఫార్మా ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్ ... కార్మికుడికి తీవ్రగాయాలు

మేడ్చల్, వెలుగు: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామికవాడలో ఓ ఫార్మా కంపెనీలో బాయిలర్ పేలింది. మంగళవారం మధ్యాహ్నం ఆల్కలైడ్స్ బయో యాక్టివ్స్ ఫార

Read More

భర్తతో గొడవ పడి ఐటీ ఎంప్లాయ్ సూసైడ్

చందానగర్, వెలుగు: భర్తతో గొడవల కారణంగా సాఫ్ట్​వేర్​ ఎంప్లాయ్​ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. మహారాష్ర్ట కొల్లాపూర్

Read More

రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలి..బీఆర్ఎస్, కాంగ్రెస్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నయ్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్

Read More

ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్న కేంద్రం... సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు కామెంట్

అటవీ సంపదను కార్పొరేట్ లకు దోచిపెట్టడానికే ఆపరేషన్ కగార్ కాశీబుగ్గ, వెలుగు: దేశంలో బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, అటవీ సంపదను

Read More

జీహెచ్ఎంసీకు ఎస్ బీ ఐ స్వచ్ఛ ఆటోలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీకి స్టేట్​బ్యాంక్ ఆఫ్​ఇండియా (ఎస్బీఐ)10 మహీంద్రా జీయో ఈవీ వాహనాలను(స్వచ్ఛ ఆటో టిప్పర్లను) అందజేసింది. ఎస్బీఐ 70వ వ్య

Read More

హాస్టల్ విజిట్ క్యాలెండర్ను రెడీ చేయండి..గురుకులాల్లో పకడ్బందీగా పర్యవేక్షణ ఉండాలి : డిప్యూటీ సీఎం భట్టి

మంత్రి లక్ష్మణ్​తో కలసి గురుకులాలపై డిప్యూటీ సీఎం భట్టి రివ్యూ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్

Read More

సింగరేణి మార్కెటింగ్ జీఎంగా శ్రీనివాస్

గోదావరిఖని, వెలుగు :  సింగరేణి సంస్థ మార్కెటింగ్​విభాగం జనరల్​ మేనేజర్​గా గోదావరిఖని జవహర్​నగర్​కు చెందిన తాడబోయిన శ్రీనివాస్​బాధ్యతలు చేపట్టారు.

Read More

ఇబ్రహీంపట్నంలో దేవుడికి దండం పెట్టి.. విగ్రహాలు ఎత్తుకెళ్లిన దొంగలు

సీసీ ఫుటేజీలో రికార్డయిన దృశ్యాలు ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఆలయాలే టార్గెట్​గా చోర

Read More