హైదరాబాద్

ఓట్ చోరీకి పాల్పడుతున్న ఎలక్షన్ కమిషన్ .. మోదీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది..

 ఏఐసీసీ సెక్రటరీ ఇన్​చార్జి విశ్వనాథన్ పద్మారావునగర్, వెలుగు: ఎలక్షన్ కమిషన్ ఓట్ చోరీలకు పాల్పడుతోందని ఏఐసీసీ సెక్రటరీ ఇన్​చార్జి పి.విశ్

Read More

ఇండ్ల అమ్మకాలు అంతంతే.. రెండో క్వార్టర్ లో 1శాతం పెరుగుదల

వెల్లడించిన నైట్​ఫ్రాంక్​ న్యూఢిల్లీ: మనదేశంలోని ఎనిమిది ప్రధాన రెసిడెన్షియల్​మార్కెట్లలో జూలై–-సెప్టెంబర్​ క్వార్టర్​లో అమ్మకాలు ఒక శాతం మ

Read More

ధర్మం, రాజ్యాంగం.. రెండూ అవసరమే..అయోధ్యలో రాజ్యాంగ ప్రతి సమర్పించి పూజలు

చిలుకూరు ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్​ హైదరాబాద్​సిటీ, వెలుగు: మన దేశ భవితవ్యానికి ధర్మం, రాజ్యాంగం రెండూ అవసరమేనని చిల్కూరు బాలాజీ దేవాలయ ప్రధ

Read More

ఓయో రూమ్ లో యువకుడు సూసైడ్.. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

కుషాయిగూడ, వెలుగు: ఓయో రూమ్​లో ఓ యువకుడు సూసైడ్​చేసుకున్నాడు. సీఐ భాస్కర్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జై జవాన్

Read More

ఆలిండియా రైల్వే కబడ్డీ షురూ

హైదరాబాద్, వెలుగు: ఆలిండియా రైల్వే కబడ్డీ విమెన్స్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో  సౌత్‌‌ సెంట్రల్ రైల్వే జట్ట

Read More

సామాన్యులపై చార్జీల మోత ..బస్సులో ప్రయాణించి నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం సిటీలో బస్ చార్జీలను పెంచి ప్రజలపై భారం మోపిందని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. పెంచిన చార్జీలపై నిరస

Read More

ఇంట్లో పేలిన ఏసీ ...ఫర్నిచర్ దగ్ధం, మహిళకు గాయాలు

జీడిమెట్ల, వెలుగు: ఓ ఇంట్లో ఏసీ పేలడంతో ఫర్నిచర్​ దగ్ధం కావడంతో పాటు ఓ మహిళకు గాయాలయ్యాయి. చీరాలకు చెందిన జ్యోతి(65) బాచుపల్లి సాయి అనురాగ్​కాలనీలోని

Read More

ప్రైమ్ వాలీబాల్ లీగ్ నాలుగో సీజన్.. థండర్‌‌ బోల్ట్స్ తొలి గెలుపు

హైదరాబాద్, వెలుగు:  ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్ లో కోల్‌‌కతా థండర్‌‌బోల్ట్స్  తొలి విజయం సొంతం చేసుకుంది

Read More

పక్కాగా చెరువుల హద్దులు.. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను తేల్చే పనిలో హైడ్రా

మొత్తం 950 చెరువులు ఇరిగేషన్, రెవెన్యూ సహకారంతో  హద్దులు నిర్ణయిస్తున్న హైడ్రా  హైడ్రా వెబ్ సైట్ లో అన్ని వివరాలు లభ్యం  మూడు

Read More

4 రైల్వే ప్రాజెక్టులకు రూ.24 వేల కోట్లు.. 4 రాష్ట్రాల్లోని 18 జిల్లాల్లో కనెక్టివిటీ

కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి న్యూఢిల్లీ: మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, గుజరాత్, మధ

Read More

జూబ్లీహిల్స్లో పోటీకి టీడీపీ దూరం.. బీజేపీ అడిగితే మద్దతివ్వాలని నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీకి టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. మంగళవారం అమరావతిలో తెలంగాణ టీడీపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ

Read More

గొప్ప పోరాట యోధుడు కుమ్రంభీం.. ఆదివాసీలకు హక్కులను సాధించిన యోధుడు

  జాగృతి అధ్యక్షురాలు కవిత ట్యాంక్ బండ్, వెలుగు: దేశం మొత్తం తరతరాలుగా చెప్పుకునేలా కుమ్రంభీం గొప్ప పోరాటం చేశారని తెలంగాణ జాగృతి అధ

Read More

హైదరాబాద్ లో దంచిన వాన.. ఏకధాటిగా గంటన్నర పాటు వర్షం

నగరంలో మంగళవారం సాయంకాలం కొన్ని  ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. గంటన్నర పాటు కురిసిన వర్షానికి రోడ్లు చెరువులను తలపించాయి. ఖైరతాబాద్, బహదూర్ పు

Read More