హైదరాబాద్

మెదడు పనితీరును నాశనం చేసే..8 పోషక లోపాలు

మానవ మెదడు చాలా సున్నితమైన అవయవం. జ్ఞాపకాలను పదునుగా, ఆలోచనలను స్పష్టంగా, భావోద్వేగాలను సమతుల్యంగా ఉంచడానికి రోజువారీ పోషకాలపై నిశ్శబ్ధంగా ఆధారపడి ఉంట

Read More

health tips: ఉప్పు ఆహారం తిన్న తర్వాత ఎందుకు అంత దాహం వేస్తుంది..? సైన్స్ చెబుతుందంటే..

చాట్, చిప్స్, లేదా చైనీస్ నూడుల్స్ వంటి ఉప్పగా ఉండే ఆహారాలు తిన్న వెంటనే మనకు దాహం వేయడం సర్వసాధారణం. గ్లాసు నీటి కోసం చేయి చాపుతారు. కొన్నిసార్లు అది

Read More

లాసెట్, పీజీఈసెట్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదల

2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే  TG LAWCET-2025, లా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి లాసెట్ TG PGLCE

Read More

HCA సెక్రటరీ దేవరాజ్ అరెస్ట్.. పుణెలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధుల గోల్ మాల్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న HCA సెక్రటరీ దేవరాజ్ అరె

Read More

మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో..వర్షాలకు కొట్టుకుపోయిన కల్వర్టుకు మరమ్మతులు

గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో మంచిర్యాలో రోడ్లు,కల్వర్టులు కొట్టుకుపోయాయి. కోటపల్లి మండలంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలకు నక్కలపల్లి గ్రామ

Read More

నిండు కుండలా హుస్సేన్ సాగర్..ఫుల్ ట్యాంక్ లెవెల్కు నీటిమట్టం

హైదరాబాద్: ఎగువ ప్రాంతాలనుంచి వస్తున్న వరద  ప్రవాహంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. బంజారా, కూకట్ పల్లి,  బుల్కాపూర్ నాలాలనుంచి హుస్సే

Read More

ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ కోసం రెగ్యులరే

Read More

బీసీ రిజర్వేషన్లపై బీజేపీలో కన్ఫ్యూజన్

తొమ్మిదో  షెడ్యూల్ పెట్టేందుకు అభ్యంతరం లేదన్న కేంద్ర మంత్రి 42% నుంచి ముస్లింలను తొలగించాలంటున్న కిషన్ రెడ్డి 9వ షెడ్యూల్ పేరుతో కేంద్రంప

Read More

మీరు హైరైజ్ అపార్ట్ మెంట్స్ లో ఉంటున్నారా.. మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి.. లేకపోతే..

మహారాష్ట్ర రాష్ట్రం.. ముంబై సిటీ శివార్లలోని నలసోవరా ఏరియా.. ఓ గేటెడ్ కమ్యూనిటీ.. ఇక్కడ హైరైజ్ టవర్స్ ఉన్నాయి.. ఈ బిల్డింగ్ లో జరిగిన ఘటన ఇప్పుడు దేశా

Read More

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. పార్టీని గెలిపిస్తా: టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని.. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేస్తానని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావ

Read More

పాకిస్తాన్లో వాన,వరద బీభత్సం..నెలరోజుల్లో 266 మంది మృతి

కుండపోత వర్షాలతో పాకిస్తాన్‌ అతలాకుతలం అయింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో ఎనిమిది మంది మృతిచెందారు. దీనితో మరణాల సంఖ్య 266కి చేరుకుంది.

Read More

మోదీ ప్రభుత్వం కుట్రతోనే జనగణనను ఆపేసింది: రాహుల్ గాంధీ

దేశవ్యాప్తంగా జనగణనతోపాటు కులగణను చేపట్టాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. జనగణనతోనే దేశం ఎక్స్ రే, స్కానింగ్ రిపోర్టు తెలుస్తుంది..సరైన డేటా ఉన

Read More

క్లాసులు జరుగుతుండగా..కూలిన స్కూల్ పైకప్పు.. ఏడుగురు విద్యార్థులు మృతి,15మందికి గాయాలు

రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం(జూలై25) ఉదయం క్లాసులు నడుస్తుండగా ఆకస్మికంగా భవనం పై

Read More