
హైదరాబాద్
డీసీసీబీ ఉద్యోగుల పీఆర్సీపై సీఎంతో చర్చిస్త..టెస్కాబ్, డీసీసీబీ చైర్మన్లకు మంత్రి తుమ్మల హామీ
హైదరాబాద్, వెలుగు: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)ల్లో పనిచేసే ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ) విషయంపై సీఎం రేవంత్ రె
Read Moreపసుపు బోర్డునుఇంకెన్ని సార్లుప్రారంభిస్తరు?..బీజేపీ లీడర్లపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్ పసుపు బోర్డును ఇంకెన్ని సార్లు ప్రారంభిస్తారని బీజేపీ లీడర్లను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఇప్పటికే 2 సార్లు ప
Read Moreఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ..ఆయన రాసిన పుస్తకాలు నేటి యువతకు మార్గదర్శకం: మంత్రి వివేక్
పీవీ జయంతి సందర్భంగా రక్తదానం చేసిన డోనర్స్కు మంత్రి సన్మానం బషీర్బాగ్, వెలుగు: మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు దేశంలో ఆర్థిక సంస్కరణలక
Read Moreవారఫలాలు: జూన్ 29 నుంచి జులై 5 వ తేదీ వరకు
ఆషాఢమాసం మొదలైంది. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( జూన్29 నుంచి జులై5 వ తేది వరకు) రాశ
Read Moreబంధువుల ఫొటో వాట్సాప్ డీపీగా పెట్టి రూ.1.90 లక్షల కొట్టేసిన సైబర్ చీటర్స్
బషీర్బాగ్, వెలుగు: విదేశాల్లో ఉంటున్న తన బంధువుల ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకొని ఓ వ్యక్తిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్కు చెందిన 37 ఏ
Read Moreగాంధీ మెడికల్ కాలేజీలో ఉన్నతాధికారుల బృందం తనిఖీ
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో శనివారం ఉన్నతాధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీ
Read More10 వేలకు పదో తరగతి విద్యార్థినిని అమ్మేశారు.. అక్రమ రవాణా చేసిన మహారాష్ట్ర దంపతులు
మైనర్పై రాజస్థాన్ యువకుడి లైంగికదాడి నిందితులను అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ డీఎస్పీ ఆదిలాబాద్, వెలుగు: రూ.10 వేలకు పదో తర
Read Moreబాసర ఆర్జీయూకేటీకి టెడ్ఎక్స్ ఆమోదం
బాసర, వెలుగు: ఆవిష్కరణ, విజ్ఞానం, ప్రపంచ మేథోసంపర్కానికి దోహదపడే దిశగా బాసర ఆర్జీయూకేటీ కీలకమైన విజయాన్ని సాధించిందని వీసీ గోవర్ధన్ తెలిపారు. శన
Read More42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే.. లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలి: బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్
నల్గొండ అర్బన్, వెలుగు: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి లోకల్బాడీ ఎన్నికలు నిర్వహించాలని స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ ఓబీసీ జాతీయ
Read Moreఅవినీతి పాలనకు కాంగ్రెస్ పెట్టింది పేరు: కేంద్రమంత్రి భూపతి రాజు
శంషాబాద్, వెలుగు: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ గురించి దేశ ప్రజలకు వివరించాలని కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు.
Read Moreమంజీరా బ్యారేజీకి ముప్పులేదు.. పిల్లర్లకు పగుళ్లు వచ్చాయన్న వార్తలు ఫేక్
ఆధునికీకరణ కోసం రూ.600 కోట్లతో డీపీఆర్ ఇప్పటికే రూ. 3.52 కోట్లతో మరమ్మతులు చేస్తున్నం బ్యారేజీని సందర్శించిన వాటర్బోర్డు ఎండీ అశోక్ రెడ్
Read Moreఅన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చొద్దు: ఎమ్మెల్యే తలసాని డిమాండ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చొద్దని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు ముందు బీ
Read Moreచెత్త అనుకొని జేసీబీతో తీసేసి.. జీహెచ్ఎంసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి వృద్ధురాలు బలి
బషీర్బాగ్, వెలుగు: జీహెచ్ఎంసీ జేసీబీ డ్రైవర్ నిర్లక్ష్యానికి చెత్త కవర్లు ఏరుకునే ఓ వృద్దురాలు మృతి చెందింది. హిమాయత్ నగర్ లోని గాంధీ కుటీర్ వద్ద శని
Read More