
హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ నుంచి సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి రావి శ్రీనివాస్ సస్పెన్షన్
పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుండటంతో చర్యలు హైదరాబాద్, వెలుగు: అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రావి శ్రీనివా
Read Moreఆగస్టు 3న బోడుప్పల్ మైసమ్మ బోనాలు.. 4న బలిగంప, భవిష్యవాణి
మేడిపల్లి, వెలుగు: బోడుప్పల్ శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మ బోనాల జాతర ఆగస్టు 3న నిర్వహించాలని గ్రామ పెద్దలు తీర్మానం చేశారు. ఈ మేరకు ఆదివారం (జూన్ 29) ఆల
Read Moreభీమ్ సైనిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో..మంత్రి వివేక్కు సన్మానం
హైదరాబాద్ సిటీ, వెలుగు : భీమ్ సైనిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి ఆత్మీయ సన్మానం చేశారు. ఆదివారం హైదరాబాద్&z
Read MoreDilRajuDreams: కొత్త టాలెంట్కు కేరాఫ్ దిల్ రాజు డ్రీమ్స్.. మరో నెల రోజుల్లో ఫస్ట్ ప్రాజెక్ట్ ఫిక్స్!
సినిమా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే వారి కోసం సపోర్ట్గా నిలిచేందుకు ‘దిల్ రాజు డ్రీమ్స్’పేరుతో నిర్మాత దిల్ రాజు ఓ
Read Moreకమల సారథి ఎవరో?
బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పోస్టుకు నోటిఫికేషన్ రిలీజ్ జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నిక కూడా.. అధ్యక్ష రేసులో రాంచందర్ రావు, ఈటల రాజేంద
Read Moreజోగులాంబ అమ్మవారికి వెండి బోనం
హైదరాబాద్ పాతబస్తీ నల్ల పోచమ్మ మహంకాళి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బోనాలు అలంపూర్, వెలుగు: అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో శక్తి పీఠంగా విరాజిల్లుతు
Read Moreదేవాదాయ శాఖలో సోషల్ ఆడిటింగ్ ..బీఆర్ఎస్ హయాంలో డీడీఎన్( ధూప, దీప స్కీం) నిధులు కాజేశారని ఆరోపణలు
పలు ఆలయాల్లో అవకతవకలపై సర్కార్ కు ఫిర్యాదులు నిధుల కేటాయింపు, హుండీ ఆదాయం, ఖర్చులపై తనిఖీలు టికెట్ల విక్రయాలు, ధూపదీప స్కీం దరఖాస్త
Read Moreబెస్ట్100 ఫుడ్ బ్రాండ్లలో..అమూల్,మదర్ డెయిరీ టాప్
భారతదేశంలోని ఫుడ్ బ్రాండ్లలో అమూల్ ,మదర్ డెయిరీ అగ్రస్థానంలో నిలిచాయి. 35వేల కోట్ల బ్రాండ్ విలువతో అమూల్ భారతదేశపు అగ్రశ్రేణి ఆహార బ్రాండ్గా నిల
Read Moreమహారాష్ట్ర ప్రభుత్వం యూటర్న్..హిందీ తప్పనిసరి కాదు
మహారాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయాలనే వివాదాస్పద భాషా విధాన తీర్మానాలను ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయం హిందీని రుద్దడాన్ని వ్యతిరేకిస్
Read Moreచందానగర్లో విషాదం..భవనం పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య
హైదరాబాద్:భవనం పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లోని చందానగర్ లో జరిగింది. ఆదివారం(జూన్29) పాపిరెడ్డికాలనీ ఆరంబ్ టౌన్ షిప్ లో న
Read More2027లోనే జమిలీ ఎన్నికలు.. వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలి: పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027 ఫిబ్రవరిలోనే జిమిలి ఎన్నికలు వస్తాయని.. వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలని అన్నా
Read Moreపాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు చైనా అండ!..3.4 బిలియన్ల డాలర్ల వాణిజ్య రుణం
పాకిస్తాన్కు చైనా ఆర్థిక మద్దతు కొనసాగిస్తోంది. తాజాగా 3.4బిలియన్ డాలర్ల వాణిజ్య రుణం ఇచ్చేందుకు చైనా అంగీకరించింది.ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు
Read Moreతిరుమలలో కారులో ఒక్కసారిగా మంటలు... పరుగులు తీసిన భక్తులు..
తిరుమల కొండపై ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం ( జూన్ 29 ) తిరుపతి నుంచి తిరుమల వెళ్లిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తంగా
Read More