హైదరాబాద్
వర్షాలపై అలర్ట్ గా ఉండండి : సీఎం రేవంత్ రెడ్డి
అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం సీఎస్, ఉన్నతాధికారులతో సమీక్ష సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచన
Read Moreమన యువత ఒలింపిక్ చాంపియన్లుగా ఎదగాలి: మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్
హైదరాబాద్, వెలుగు: యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు, క్రీడల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.480 కోట్లు కేటాయించిందని మంత్రి పొ
Read Moreనకిలీ సర్టిఫికెట్ తో యూఎస్లో అడ్మిషన్ ఐఈసీ కన్సల్టెన్సీ నిర్వాహకుడు అరెస్ట్
గచ్చిబౌలి, వెలుగు: నకిలీ సర్టిఫికెట్తయారు చేసి, యూఎస్లోని ఓ వర్సిటీలో అడ్మిషన్ఇప్పించిన ఐఈసీ కన్సల్టెన్సీ నిర్వాహకుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్
Read Moreబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చరిత్రాత్మకం..బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హర్షం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం జీఓ జారీ చేయడం చరిత్రాత్మక ని
Read Moreయాసంగికి యూరియా ఇవ్వండి : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
ప్రతి నెలా 2 లక్షల టన్నులు సరఫరా చేయండి కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన మంత్రి తుమ్మల ఏప్రిల్ నుంచి 7.88 లక్షల టన్నులు సప్లై చేసినట్ల
Read Moreసర్కార్ కాలేజీల్లో మెగా పీటీఎం సక్సెస్..అటెండ్ అయిన 33 వేల మందికి పైగా పేరెంట్స్
హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో విద్యా ప్రమాణాల పెంపు లక్ష్యంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ (పీటీఎం) సక్సెస్ అ
Read Moreస్పీకర్ తో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ!
29 నుంచి ప్రత్యక్ష విచారణ చేపట్టే అవకాశం హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలె యాదయ్
Read Moreరోస్టర్ పాయింట్లను సవరించాలి..డిప్యూటీ సీఎం భట్టికి మాల మహానాడు నేతల విజ్ఞప్తి
హైదరాబాద్ సిటీ, వెలుగు: మాలల రాజ్యాంగబద్ధ హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం చేసిన రోస్టర్ పాయింట్ల కేటాయింపును తక్షణమే సవరించాలని మాల మహానాడు డిమాండ్ చేసిం
Read Moreబతుకమ్మ పాటను..కించపరుస్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయాలి : మెట్టు సాయి
ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి డిమాండ్ హైదరాబాద్, వెలుగు: బతుకమ్మను, పండుగ పాటలను కించపరుస్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయాలని ఫిషరీస్ కార్పొరే
Read Moreఓల్డ్ కరెన్సీ కొంటామంటూ టోకరా.. రూ. 3.61 లక్షలు కాజేసిన సైబర్ చీటర్స్
బషీర్బాగ్, వెలుగు: పాత నోట్లను కొంటామని నమ్మించి సైబర్ చీటర్స్ ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.3.61 లక్షలు కాజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ
Read MoreGold Rate: శనివారం షాకిచ్చిన గోల్డ్ రేట్లు.. కేజీకి రూ.6వేలు పెరిగిన వెండి.. ఇక కొనటం కలలో మాటేనా..!
Gold Price Today: ప్రస్తుతం బంగారం రేట్ల కంటే కూడా వెండి విపరీతంగా పెరుగుతోంది. పారిశ్రామిక అవసరాలకు వెండిని వినియోగిస్తుంటే సామాన్యులకు కూడా వణుకు పు
Read Moreనూరిషా దర్గా వద్ద ప్రార్థనలకు హైకోర్టు అనుమతి
శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగించరాదని ఆదేశం హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్&
Read Moreబహ్రెయిన్ లో గుండెపోటుతో వ్యక్తి మృతి..మృతుడిది రాజన్న సిరిసిల్ల జిల్లా కంచర్ల
డెడ్ బాడీని సొంతూరికి తెప్పించాలని వేడుకుంటున్న కుటుంబం వీర్నపల్లి, వెలుగు: ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెంది
Read More












