హైదరాబాద్
మాఘ పూర్ణిమ ప్రాముఖ్యత ఏమిటి ? భగవంతుడిని ఎలా ఆరాధించాలంటే..
తెలుగు నెలల్లో ప్రతి నెలకూ ఓ ప్రత్యేకత ఉంది. కార్తీక మాసం దీపారాధనలకు ప్రసిద్ధి అయినట్టే మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. హిందూ మతంలో ప్రతి పండుగకు
Read Moreవారం రోజుల్లోనే రూ. 500కే గ్యాస్ .. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుని ప్రాజెక్టులు పూర్తి చేయలేదని ఆరోపించారు. పాల
Read Moreనాంపల్లి కోర్టులో పల్లవి ప్రశాంత్ కు బిగ్ రిలీఫ్
బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. తనకు, తన సోదరుడికి జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరు నుండి మినహాయింపు ఇవ్వ
Read Moreకిషన్ రెడ్డీ.. టచ్ చేసి చూడు .. నామరూపాల్లేకుండా చేస్తం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని పడగొడ్తమన్నట్టుగా కిషన్ రెడ్డి మ
Read Moreతెలంగాణ ప్రపంచంతో పోటీ పడాలి : సీఎం రేవంత్ రెడ్డి
వందేండ్ల భవిష్యత్ కు ప్రణాళికలు పెట్టుబడులకు సర్కారు నుంచి రక్షణ అభివృద్ధి మీదే ఫోకస్ పెట్టాం జహీరాబాద్ లో నిమ్స్ కు
Read Moreపొత్తులపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
లోక్ సభ ఎన్నికల్లో పొత్తులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి. పొత్తులపై పార్టీల అధినేతలు చూసుకుం
Read Moreమేడారం జాతరకు కేంద్రం రూ. 3 కోట్లు మంజూరు
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఆదివాసీ జాతర అయిన సమ్మక్క సారక్క జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటయించింది.వనదేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పె
Read Moreజగ జ్యోతికి 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జగజ్యోతి ఉస్మానియా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యింది. జగజ్యోతిని ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జ్యోత
Read Moreబీఆర్ఎస్కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ లోకి కార్పొరేటర్లు
నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ముగ్గురు సిట్టింగ్ బీఅర్ఎస్ కార్పొరేటర్లు, మాజీ కార్
Read Moreఉక్రయిన్ లో చిక్కకున్న భారతీయులను వెనక్కి తీసుకురావాలి : అసదుద్దీన్ ఓవైసీ
బ్రతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ ఏజెంట్ చేతులో మోసపోయిన 12 మంది భారతీయులను తిరిగి వెనక్కు తీసుకురావాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేం
Read Moreప్రపంచంలోనే మొట్టమొదటి 'ఓం' ఆకారంలో ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?
ఒకేసారి 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఓం ఆకారంలోని శివాలయానికి వెళ్ళండి. ప్రపంచంలోనే ఓం ఆకారంలో ఉన్న ఏకైక శివాల
Read Moreడ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు.. 2 లక్షల 50 వేల మెడిసిన్ల సీజ్
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఖమ్మం, సంగారెడ్డి, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని రైడ్స్ కొనసాగుతున్న
Read Moreగత ప్రభుత్వం చేతగాని తనంతో RRR పని ఆగిపోయింది : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
బీఆర్ఎస్ నేతల పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేంద్రం నుంచి నిధులను తీసుకోవడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.
Read More












