హైదరాబాద్
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన జగ జ్యోతి..
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఓ అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. వెల్ఫేర్ ఆఫీసులో సంతకం కోసం లంచం డిమాండ్ చేయగా బాధ
Read Moreటీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం.. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు
టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఈ మేరకు 202
Read MoreIIT హైదరాబాద్లో ఇంటర్న్షిప్లు.. దరఖాస్తు చేసుకోండి
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) హైదరాబాద్ సమ్మర్ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఎక్స్పోజర్ (SURE) పథకం కింద ఇంటర్న్షిప్
Read Moreతెలంగాణలో ఇద్దరు డీఈల సస్పెన్షన్..
తెలంగాణలో ఇద్దరు విద్యుత్ ఉన్నదాధికారుల పై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరు విద్యుత్ డీఈలను సస్పెండ్ చేస్తున్నట్టు విద్యుత్ సీఎండీ ఉత్తర్వులు జారీ
Read Moreహైదరాబాద్ ఫిలింనగర్ లో అగ్నిప్రమాదం..
హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్ పెట్ డివిజన్ లో ఫుట్ పాత్ మీద ఉన్న దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు
Read Moreకాకా లక్షమంది కార్మికులకు ఉద్యోగ భద్రతను కల్పించారు : వివేక్ వెంకటస్వామి
కాకా లక్షమంది కార్మికులకు ఉద్యోగ భద్రతను కల్పించారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. సింగరేణి సంస్థ నష్టాల బారిన పడినప్పుడు రూ. 400 కో
Read Moreజీవన్ రెడ్డి అంకుల్ ఇవేం పనులు..
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పై ఎంపీ ధర్మపురి అర్వింద్ సెటైర్లు వేశారు. తనకు వ్యతిరేకంగా వచ్చిన కరపత్రాలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేపించారని ఆరోపించారు. ఇవేం
Read Moreఈసారి హైదరాబాద్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటాం: మంత్రి కిషన్ రెడ్డి
మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ విజయం సాధించబోతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఆ విజయంలో త
Read Moreతెలుగు రాష్ట్రాలకు ఎలాంటి సహాయమైనా చేస్తా : సోనూసూద్
తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఆర్థిక సాయం చేయడానికైనా రెడీగా ఉంటానన్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి సిద్ధాంతి గ్రామంలో ప్రభుత్వ
Read Moreపేదలకు గుడ్ న్యూస్: ఉచితంగా క్యాటరాక్ట్ ఆపరేషన్
పేదలకు గుడ్ న్యూస్.. కంటి చూపుతో ఇబ్బంది పడుతున్నవారికి ఉచితంగా క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయనుంది శంకర నేత్రాలయం. ఫిబ్రవరి 19వ తేదీ సోమవారం యూసుఫ్ గూడలోని
Read Moreసివిల్ తగాదాల్లో జోక్యం.. ఇబ్రహీంపట్నం సీఐపై వేటు
రాచకొండ: ఇబ్రహీంపట్నం సీఐ ఆంజనేయులుపై వేటు పడింది. సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకున్న సీఐ ఆంజనేయులుపై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి సీరియస్ అయ్యారు
Read Moreభారీగా పెరగనున్న హలీం ధరలు.. నెల ముందే చర్చలు
మరో నెల రోజుల్లో రంజాన్ నెల ప్రారంభం కాబోతుంది.. ఈ క్రమంలోనే వీధుల్లో హలీం కుకింగ్ పాయింట్లు రెడీ అవుతున్నాయి. ప్రతిఏటా హలీం సేల్స్ రికార్డు స్థాయిలో
Read Moreప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేసిండు.. కేటీఆర్పై బీజేపీ ట్వీట్
హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే అతి గొప్ప ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ఫోజులు కొట్టారని బీజేపీ ఆరోపించింది. విదేశీ యాత్రలకు కొన్ని వందల కోట్లు తగలేసిన కేటీ
Read More












