హైదరాబాద్
అత్తాపూర్లో లారీ బీభత్సం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్లో ఓ లారీ బీభత్సం సృష్టించాయి. ఫిబ్రవరి 19వ తేదీ సోమవారం తెల్లవారుజామున అత్తాపూర్ ప
Read Moreమాకొద్దీ వెల్ఫేర్ కమిటీలు .. రద్దు చేయాలని ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల వినతులు
యూనియన్లు లేక అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నరని ఆరోపణ తమ సమస్యలపై స్పందించడం లేదంటున్న కార్మికులు హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో గత
Read Moreసికింద్రాబాద్ నుంచి నాలుగు రైళ్లు రద్దు
సికింద్రాబాద్, వెలుగు: పలు సాంకేతిక సమస్యల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వివిధ మార్గాల్లో నడుస్తున్న నాలుగు ఎక్స్ప్రెస్రైళ్లను సోమవారం రద్దు
Read Moreగండ్లు పడడం సహజమే.. అర్ధచంద్రాకారంలో కట్ట వేస్తే సరిపోతది: నిరంజన్ రెడ్డి
అట్లనే మేడిగడ్డలో కట్టలు కట్టి నీళ్లు స్టోర్ చేయొచ్చని వెల్లడి హైదరాబాద్, వెలుగు: చెరువులు, కుంటలకు గండ్లు పడడం సహజమేనని, గండి పడిన చోట అర్ధచం
Read Moreవక్ఫ్ ఆస్తులు కాపాడి అభివృద్ధి చేస్తాం సమస్యలన్నీ పరిష్కరిస్తాం: రేవంత్
వక్ఫ్ బోర్డు ప్రతినిధి బృందానికిసీఎం రేవంత్ హామీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నేతృత్వంలో భేటీ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులు క
Read Moreఆర్టీసీ ఖాళీ జాగలు లీజుకు.. 38.59 ఎకరాలకు టెండర్ల ఆహ్వానం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, సికింద్రాబాద్లో ఆర్టీసీకి చెందిన ఖాళీ జాగలను లీజుకు ఇచ్చేందుకు అధికారులు
Read Moreభవ్య, వైష్ణవి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
హాస్టల్ వార్డెన్, ఆటో డ్రైవర్ను అరెస్ట్చేయాలి ప్రజాసంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ ఖైరతాబాద్, వెలుగు: ఈ నెల
Read Moreగన్ పార్క్ లో మ్యాన్ హోళ్ల మూతలు చోరీ
సైఫాబాద్ పీఎస్ లో పార్కు సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు దొంగలను పట్టుకునేందుకు పోలీసులు సీసీ ఫుటేజ్ ల చెకింగ్ బషీర్ బాగ్, వ
Read Moreపార్టీని మరింత బలోపేతం చేయాలి.. బీజేపీ నేతలకు అగ్ర నాయకుల దిశా నిర్దేశం
పార్టీని మరింత బలోపేతం చేయాలి బీజేపీ నేతలకు అగ్ర నాయకుల దిశా నిర్దేశం రాష్ట్రాల చీఫ్లు, ఇన్ చార్జులతో భేటీ తెలంగాణ నుంచి కీలక లీడర్ల హాజరు
Read Moreజర్నలిస్టులు మెరుగైన సమాజానికి కృషి చేస్తున్నరు : సామల వేణు
పంజాగుట్ట,వెలుగు: మెరుగైన సమాజ నిర్మాణానికి జర్నలిస్టులు కృషి చేయాలని ప్రముఖ మెజీషియన్సామల వేణు పేర్కొన్నారు. తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ఫోరం క
Read Moreనేషనల్ బుక్ఫెయిర్ ఇయ్యాలే ఆఖరు
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న నేషనల్ బుక్ఫెయిర్కు ఆదివారం పుస్తక ప్రియులు, కవులు, కళాకారులు క్యూ కట్టారు. స్టాళ్లన్నీ చుట్టేస్తూ కావాల్
Read Moreతెలంగాణలో సాగు ఎంత.. పడావు ఎంత?
రైతు భరోసా కోసం లెక్కలు తీస్తున్న వ్యవసాయ శాఖ గత ప్రభుత్వంలో పడావు భూములకూ సాయం ఇప్పుడు పడావు భూములకు ఆపేస్తే.. ఏటా రూ. 3,750 కోట్లు ఆదా
Read Moreచున్నీ మెడకు చుట్టుకుని చిన్నారి మృతి
చెల్లితో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదం జీడిమెట్ల, వెలుగు: చెల్లితో కలిసి ఆడుకుంటున్న చిన్నారి మెడకు చున్నీ చుట్టుకోవడంతో చనిపోయింది
Read More












