హైదరాబాద్
రాష్ట్రంలో యూరియా కొరత లేదు : మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని, అన్ని జిల్లాల్లో సరిపడా యూరియా నిల్వలున్నాయని వ్యవసాయ శాఖ
Read MoreGold & Silver: కొత్త ఏడాది పెరిగిన గోల్డ్.. తగ్గిన సిల్వర్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇవే..
కొత్త ఏడాది స్టార్ట్ అయ్యింది. ఈ ఏడాదైనా బంగారం, వెండి ధరలు దిగిరావాలని, తమకూ కొనుక్కునే అవకాశం వస్తే బాగుంటుందని భారతీయ మధ్యతరగతి ఆశిస్తున్నారు. అయిత
Read Moreకాలేజీ బస్సు అదుపు తప్పి రెండు కార్లు ధ్వంసం
జీడిమెట్ల, వెలుగు: ఓ కాలేజీ బస్సు బీభత్సం సృష్టించింది. బుధవారం జగద్గిరిగుట్ట పైప్లైన్ రోడ్డులో వెళ్తున్న సీఎంఆర్ కాలేజీకి చెందిన బస్సు ఒక్కసారిగా
Read Moreసీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్రావుకు కన్నీటి వీడ్కోలు
జూబ్లీహిల్స్ , వెలుగు: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ వార్తల ఎడిటర్గా ప్రసిద్ధి చెందిన సీనియర్ జర్నలిస్ట్ టి లక్ష్మణ్ రావు అంత్యక్రియలు బుధవారం ఫిలి
Read Moreకాకా టోర్నీలో ఖతర్నాక్ సెంచరీ
దంచికొట్టిన మహబూబ్ నగర్ క్రికెటర్ డేవిడ్ కృపాల్ 1
Read Moreరైతులకు అండ రైతు కమిషన్.. మనీ లెండింగ్ యాక్ట్.. అమలుకు కమిషన్ చర్యలు
తెలంగాణ ప్రభుత్వం 2024 అక్టోబర్ నెలలో వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ను ఏర్పాటు చేసింది. దేశంలోనే పంజాబ్ తర్వాత తెలంగాణలోనే రైతు సంక్షేమ కమిషన్ ఉంది. &n
Read Moreమామిడి తోటలపై ఫాగ్ ఎఫెక్ట్.. అధిక తేమ శాతంతో నల్లబడుతూ రాలిపోతున్న పూత
మామిడి రైతులపై చలి తీవ్రత, పొగమంచు ప్రభావం దిగుబడి భారీగా తగ్గుతుందనే ఆందోళనలో రైతు సంఘాలు హైదరాబాద్, వెలుగ
Read Moreసంక్రాంతికి 6 వేలు.. మేడారం జాతరకు 3 వేల బస్సులు : ఆర్టీసీ
అదనపు ఆదాయం కోసం ఆర్టీసీ ప్రత్యేక చర్యలు హైదరాబాద్, వెలుగు: ఏ చిన్న అవకాశం వచ్చినా ఆదాయం పెంచుకోవడంపై ఆర్టీసీ ప్రత్యేక దృష
Read Moreడిజిటల్ వ్యవసాయం సంస్కరణలు, సవాళ్లు
మారుతున్న ప్రపంచ పోకడలకు అనుగుణంగా, ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన నూతన మార్పులను ప్రవేశపెడుతున్నాయి. తెలంగాణలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన
Read Moreమీ జీతం నెలకు రూ. 20 నుంచి 40 వేలు వస్తుందా..? అయితే ఈ రియల్ ఎస్టేట్ ఊబిలో ఇరుక్కోకండి !
తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ‘రియల్ ఎస్టేట్’ అనే పదం వినిపిస్తే ఆశ కాదు, ఆందోళన మొదలవుతోంది. ఇది గృహస్వప్నంగా మిగలడం లేదు, పెట్టుబడిగా నిలవడ
Read Moreపల్లెల అభివృద్ధికి సమష్టి కృషి చేయాలి : ఆర్డీ డైరెక్టర్శ్రుతిఓజా
పీఆర్, ఆర్డీ డైరెక్టర్గా బాధ్యతల స్వీకరించిన శ్రుతి ఓజా హైదరాబాద్, వెలుగు: పల్లెల అభివృద్ధికి సమష్టిగా పనిచేయాలని పీఆర్, ఆర్డీ డైరెక్టర్శ్రు
Read Moreఇద్దరు, ముగ్గుర్ని కనండి.. హిందూ జంటలకు అస్సాం సీఎం సూచన
డిస్పూర్: అస్సాంలో జనాభా అంశంపై ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో హిందువుల జనాభా తగ్గుతోందని.. మైనారిటీల జనాభ
Read Moreకాచిగూడ ఏటీఎంలో చోరీకి దొంగ విఫల యత్నం
బషీర్బాగ్, వెలుగు: ఏటీఎం మెషీన్లో డబ్బులు కాజేసేందుకు ఓ దొంగ ప్రయత్నించి విఫలమయ్యాడు. కాచిగూడ సీఐ జ్యోత్స్న తెలిపిన ప్రకారం.. కాచిగూడ పోలీస్ స్టేషన్
Read More












