హైదరాబాద్
అంతర్జాతీయ స్థాయిలో ఆడబిడ్డల పండుగ..సెప్టెంబర్ 29న సరూర్ నగర్ స్టేడియంలో 10 వేల మందితో బతుకమ్మ వేడుకలు
63 అడుగుల ఎత్తైన బతుకమ్మ ఏర్పాటు చేస్తం గిన్నిస్ రికార్డు లక్ష్యంగా నిర్వహణ: మంత్రులు సురేఖ, సీతక్క, జూపల్లి
Read MoreYVS Choudary: డైరెక్టర్ YVS చౌదరి ఇంట తీవ్ర విషాదం.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ YVS చౌదరి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి యలమంచలి రత్నకుమారి (88) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె
Read Moreప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకం : మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, వెలుగు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఫార్మసిస్టుల సేవలు కీలకమని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. వరల్డ్ ఫార్మసిస్టు డే
Read Moreఒక్క చెట్టు 150 మందిని కాపాడింది.. వరదల సమయంలో ప్రాణధాత్రిగా నిలిచిన చింతచెట్టు
బషీర్బాగ్, వెలుగు: 1908లో మూసీలో వరదలు వచ్చిన సమయంలో చింతచెట్టు 150 మంది ప్రాణాలను కాపాడిందని, ఆ స్మృతులు ఐఖ్యతకు చిహ్నంగా చారిత్రాత్మకంగా నిలిచిపోతా
Read Moreబాల భీముడు.. కింగ్కోఠిలో 5 కిలోల బాబు జననం
బషీర్బాగ్, వెలుగు: హైదరాబాద్ కింగ్ కోఠి జిల్లా హాస్పిటల్లో మంచి బరువుతో బాలుడు జన్మించాడు. మారేడ్ పల్లికి చెందిన నూరియన్ సిద్ధికి అనే మహిళకు గుర
Read Moreమల్కాజిగిరి రూపురేఖలు మార్చిన: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మల్కాజిగిరి, వెలుగు: అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మల్కాజిగిరి నియోజకవర్గ రూపురేఖలు మార్చేశానని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. గురువార
Read Moreస్వదేశీ వస్తువులే వాడుదాం..మేక్ ఇన్ ఇండియా నినాదం దేశమంతా వ్యాపించాలి : ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: దేశంలోని ప్రతి ఒక్కరు స్వదేశీ వస్తువులే వాడాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇతర దేశాలపై ఎక్కువ ఆధా
Read Moreఅడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలి: తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: న్యాయవాదులకు రక్షణ కరువైందని, వెంటనే ప్రభుత్వం అడ్వకేట్ ప్రొటక్షన్ యాక్ట్ అమలు చేయాలని తెలంగాణ జూనియర్ అడ్వకేట్ అసోసియేషన్ డిమాండ్
Read Moreజల సంరక్షణలో తెలంగాణకు జాతీయ అవార్డు..‘జేఎస్జేబీ 1.0’లో రాష్ట్రానికి అగ్రస్థానం
జోన్-3లో టాప్-3 స్థానాల్లో తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలకు చోటు హైదరాబాద్, వెలుగు: వర్షపు నీటి సంరక్షణలో తెలం
Read Moreఉదయ్ స్కీమ్కు రూ.1,231 కోట్లు,,డిస్కంల నష్టాల్లో 50 శాతం భరిస్తున్న రాష్ట్ర సర్కారు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల కోసం ఉదయ్ పథకం కింద రూ.1,231.04 కోట్ల నిధులను శాంక్షన్ చేసింది. గురువారం ఈ మ
Read Moreఇందిరమ్మ’ స్కీమ్ తో నెరవేరుతున్న పేదల సొంతింటి కల
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు జయశంకర్ భూపాలపల్లి,వెలుగు : పేదల సొంతింటి కల ‘ఇందిరమ్మ’ పథకం ద్వారా నెరవేరుతో
Read Moreస్కూటీ పైనుంచి పడి మద్యం సీసా గుచ్చుకొని వెస్ట్ బెంగాల్ వాసి మృతి
మియాపూర్, వెలుగు: మద్యం మత్తులో ఉన్న వ్యక్తి స్కూటీ పైనుంచి పడ్డాడు.. మద్యం సీసా గుచ్చుకొని మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ బెంగ
Read Moreరిహాబిలిటేషన్ సెంటర్లో వ్యక్తి హత్య.. ప్లైవుడ్డోర్ముక్కతో కొట్టి చంపిన దుండగులు
మియాపూర్, వెలుగు: డ్రగ్స్కు బానిసలై చికిత్స పొందుతున్న ముగ్గురు వ్యక్తులు గొడవపడగా.. వారిలో ఇద్దరు కలిసి మరో వ్యక్తిని హత్య చేశారు. ఈ సంఘటన మియాప
Read More












