
హైదరాబాద్
ఎన్ కౌంటర్లు అప్రజాస్వామికం .. కేంద్రం తక్షణమే మావోయిస్టులతో చర్చలు జరపాలి : కూనంనేని సాంబశివరావు
ఆపరేషన్ కగార్’ను నిలిపివేయాలని డిమాండ్ హైదరాబాద్, వెలుగు: ఎన్కౌంటర్లు అప్రజాస్వామికమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని స
Read Moreవిదేశాల్లో చదివి.. సిటీలో డ్రగ్స్ దందా .. ముగ్గురు నిందితుల అరెస్ట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్లో గత కొంత కాలంగా డ్రగ్స్ దందా చేస్తున్న వారిని ఎస్టీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్పల్లికి చెంది
Read Moreసీబీఐ వాదన విన్నాకే తగిన ఆదేశాలు .. ఓఎంసీ దోషుల పిటిషన్లపై హైకోర్టు వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్సెండ్ చేయాలని దోషులు వేసిన పిటిషన్ పై సీబీఐ వివరణ వినకుండా తాము ఉత్
Read Moreరాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్కు నోటీసులు: గంగుల కమలాకర్
రేవంత్ ఒత్తిడితోనే కమిషన్ నోటీసులిచ్చింది: గంగుల కమలాకర్ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సాధించిన కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసు
Read Moreమూసీ ప్రక్షాళనలోహుస్సేన్ సాగర్నూ క్లీన్ చేయండి..సీఎంకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
హైదరాబాద్, వెలుగు: మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులో భాగంగా హుస్సేన్ సాగర్ ను కూడా శుభ్రం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్
Read Moreప్రొక్లైమ్డ్ నేరస్తుడిగా ప్రభాకర్ రావు .. జూన్ 20లోపు విచారణకు రావాలని నాంపల్లి కోర్టు ఆదేశం
హైదరాబాద్,వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిమాణం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు జూన్ 20వ తేదీలోపు తమ ముందు హాజరుకావాలని నా
Read Moreహైదరాబాద్లో ముగిసిన హెడ్-టు-హెడ్ చాలెంజ్.. టాలెంట్రౌండ్లో 24 దేశాలు ఎంపిక
నేడు శిల్పారామాన్ని సందర్శించనున్న అందాల భామలు హైదరాబాద్, వెలుగు: మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్లోని టీ–హబ్లో నిర్వహించిన
Read Moreగ్రామ పంచాయతీలకు రూ.153 కోట్లు..ఒకే రోజు 9,990 పెండింగ్ బిల్లులు క్లియర్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం !
ఎస్డీఎఫ్ పనులకు రూ.85 కోట్లు విడుదల హైదరాబాద్,
Read Moreవారంలో గ్రూప్ 2 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ .. రెండు రోజుల్లో షెడ్యూల్ రిలీజ్ చేయనున్న టీజీపీఎస్సీ
హైదరాబాద్, వెలుగు: గ్రూప్– 2 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) నిర్ణయించింది. రెండు ర
Read Moreతెలంగాణలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి
మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కర్నాటకలోని విజయపుర జిల్లాలో యాక్సిడెంట్ జోగులాంబ గద్వాలకు చెందిన దంపతులు, ఇద్దరు పిల్లలు మృతి దైవ దర
Read Moreసెల్ టవర్ ఎక్కిన ప్రైవేట్ కాంట్రాక్టర్.. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
కూకట్పల్లి, వెలుగు: కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలోని హైదర్నగర్లో ఓ ప్రైవేటు కాంట్రాక్టర్ సెల్ టవర్ఎక్కి హల్చల్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. హ
Read Moreప్రైవేట్ స్టూడెంట్లతో గిరిజన విద్యార్థులు పోటీ పడుతున్నరు..ట్రైబల్ గురుకులాల్లో మంచి రిజల్ట్స్ వస్తున్నయ్: సీతక్క
అవి రాష్ట్ర సగటు కంటే ఎక్కువ ఉంటున్నాయని వెల్లడి టెన్త్, ఇంటర్, ఎంసెట్&zw
Read More‘కామినేని’లో తలసేమియా బాధితులకు ఉచిత సేవలు
ఎల్బీనగర్, వెలుగు: హైదరాబాద్ ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్లో తలసేమియా బాధితులకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నట్లు హాస్పిటల్ పిల్లల వైద్య వి
Read More