హైదరాబాద్

కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా రూ.29 వేల కోట్లు

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర పన్నుల్లో తెలంగాణకి రూ.29,899.77 (2.102 శాతం) కోట్ల వాటా రానుంది. అందులో కార్పొరేషన్‌ పన్ను రూ.8,349.04 కోట్లు, ఆదాయపు

Read More

రేపటి (ఫిబ్రవరీ 2) నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ హాజరుకానున్న 4.29 లక్షల మంది

సీసీటీవీ కెమెరాల మధ్యలోనే పరీక్షలు ఇంటర్  బోర్డు సెక్రటరీ వెల్లడి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సోమవారం నుంచి ఇంటర్మీడియెట్  ప్రాక

Read More

డిమాండ్​కు అనుగుణంగా థర్మల్ పవర్​ప్లాంట్లకు బొగ్గు సప్లై చేయాలి:సింగరేణి సీఎండీ బలరామ్

సింగరేణి సీఎండీ  బలరామ్  ఆదేశం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్  అవసరాలను దృష్టిలో ఉంచుకొని థర్మల్  పవర్

Read More

పసుపు బోర్డు గొప్పలకేనా..నిధులివ్వరా?..కేంద్రంపై కవిత ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం.. బోర్డుకు పైసా కూడా కేటాయించకపోవడం దారుణమని బీఆర్&z

Read More

కేంద్ర మంత్రులవి కోతలే.. నిధుల్లేవ్..బడ్జెట్​లో తెలంగాణకుఅన్యాయం: జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్​లో శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ యూనియన్​బడ్జెట్​లా లేదని, బిహార్ ఎన్నికల బడ్జెట్

Read More

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలి.. ప్రైవేటు డిగ్రీ అండ్ పీజీ మేనేజ్మెంట్ల ధర్నా

 హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ ప్రైవేటు కాలేజీలకు పెండింగ్ ఫీజు రీయింబర్స్ మెంట్  బకాయిలు రిలీజ్  చేయాలని కోరుతూ తెలంగాణ

Read More

పబ్లిసిటీ కోసమే మంద కృష్ణ ఆరోపణలు దళితుల కోసం కొట్లాడింది మా కుటుంబమే: వివేక్​ వెంకటస్వామి

సూర్యాపేటలో కృష్ణది కుల దురహంకార హత్య   ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుచేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ సూర్యాపేట, వెలుగు:&

Read More

ఇది బిహార్​ ఎన్నికల బడ్జెట్​: కాంగ్రెస్​నేత చిదంబరం

మిగతా ప్రజలందరికి నిరాశ కలిగించింది పాత దారుల్లో బీజేపీ ప్రభుత్వం.. 6శాతం వృద్ధిరేటు కష్టమేనని వ్యాఖ్య న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించ

Read More

నేటి సమాజానికి దర్పణం నదీ వాక్యం : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

హైదరాబాద్ సిటీ, వెలుగు: కవికి రాగద్వేషాలు ఉండకూడదని, అలాంటి వ్యక్తి రెహనా అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. ఆమె రాసిన ‘నదీ వాక్య

Read More

వికారాబాద్ జిల్లాలో ట్రాన్స్​కో ఎస్సీ ఆఫీస్ షురూ

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా కేంద్రంలో కొత్తగా రూ. 3.52 కోట్లతో నిర్మించిన ట్రాన్స్​కో ఎస్సీ కార్యాలయాన్ని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమ

Read More

తెలంగాణకు ఒరిగింది శూన్యం: మంత్రి ఉత్తమ్ కుమార్​ రెడ్డి

కేంద్ర బడ్జెట్​లో తెలంగాణకు ఒరిగింది శూన్యమని మంత్రి ఉత్తమ్​ కుమార్ ​రెడ్డి అన్నారు. నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసింద

Read More

రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించారు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025–26పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ

Read More

మిషన్​భగీరథపై స్పెషల్ డ్రైవ్..వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు

డీపీవో నుంచి నీటి సహాయకుల దాకా పది రోజులు ఫీల్డ్​లోనే!  సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం భగీరథ నీళ్లు అందని చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

Read More