
హైదరాబాద్
రాష్ట్రం నడిపేందుకు.. ప్రతి నెలా రూ. 22 వేల 500 కోట్లు కావాలె
వస్తున్నది రూ. 18,500 కోట్లే.. లోటు పూడ్చుడు కష్టమైతుంది కేసీఆర్ చేసిన అప్పు వడ్డీలకు రూ. 16 వేల కోట్ల అప్పు తెచ్చినం ఆర్టీసీ కార్మికులు సమ్మెక
Read Moreహైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం..మరో 3 గంటలు జాగ్రత్త
హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం దంచికొడుతోంది. ఉరుములు,మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట,అమ
Read Moreహయత్ నగర్లో తగలబడ్డ కారు.. విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర రన్నింగ్ కారులో నుంచి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న వ్యక్తులు వెంటనే దిగడంతో ప్రాణాలతో బయటపడ్డారు. విజయవాడ
Read Moreనిజాం మ్యూజియంలో టిఫిన్ బాక్సు చోరీ.. నిందితుడికి జీవిత ఖైదు
హైదరాబాద్: ప్రముఖ నిజాం మ్యూజియంలో టిఫిన్ బాక్సు చోరీ కేసులో రంగారెడ్డి కోర్టు జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడికి కోర్టు జీ
Read Moreశంషాబాద్లో ఆరంతస్తుల భవనం కూల్చివేత
హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై స్పీడ్ పెంచారు అధికారులు . ఓ వైపు హైడ్రా, మరోవైపు మున్సిపల్,రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాలు
Read Moreమెట్రో సర్వీసులకు బ్రేక్ : మియాపూర్ టూ ఎల్బీనగర్ రూట్లో ఆగిన రైళ్లు
హైదరాబాద్ మెట్రో సర్వీసులకు బ్రేక్ పడింది. సాంకేతిక లోపంతో రైళ్లు నిలిచిపోయాయి. 2025, మే ఒకటో తేదీ మధ్యాహ్నం 4 గంటల 30 నిమిషాల సమయంలో జరిగింది ఇది. మి
Read Moreకోహెడలో ఉద్రిక్తత..పోలీసుల ముందే కత్తులు, కర్రలతో పొట్టుపొట్టు కొట్టుకున్నరు
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ కోహెడలో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాలు కత్తులు,కర్రలతో కొట్టుకున్నారు. పోలీసుల ముందే పరస్పర దాడులకు దిగారు. అసలేం జర
Read Moreరాహుల్, రేవంత్కు భయపడి కాదు.. సామాజిక న్యాయం కోసమే కుల గణన: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ఈ నిర్ణయం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కేంద్ర మంత్రి కిషన్ ర
Read Moreపంతాలకు పోయి సమ్మె చేయొద్దు.. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది: సీఎం రేవంత్
ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచనను విరమించుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. కార్మికులు పంతాలు పట్టింపులకు పోయి సమ్మె చేయొద్దన్నార
Read Moreతెలంగాణ రైజింగ్ ను ఎవరూ ఆపలేరు.. దేశానికే రోల్ మోడల్ : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ ను ఎవరూ ఆపలేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని అన్నారు. ఖజానా ఖాళీ చేసినా రాష్ట్రాన్ని లూటీ చేసినా పథకా
Read Moreతిరుమలలో ఇవాల్టి నుంచి బ్రేక్ దర్శనాలు బంద్ : మళ్లీ జూలై 15 తర్వాతనే..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్. మే1 గురువారం నుంచి వీఐపీ సిఫారసు లేఖలను రద్దు చేసింది టీటీడీ. అలాగే సర్వదర్శనం సమయాన్ని
Read Moreశంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ. 3.5 కోట్ల బంగారం సీజ్
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. 2025,మే 1 వ తేదీన ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో
Read Moreమన సైన్యం దైర్యాన్ని దెబ్బతీయొద్దు : పహల్గాం పిటీషనర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం
పహల్గాం ఉగ్రదాడిపై దాఖలైన పిటిషన్ పై విచారణకు నిరాకరించింది సుప్రీంకోర్టు. ఈ క్రమంలో ఘాటైన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. కాశ్మీర్ అంశం చాలా సున్నిత
Read More