న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్లో శాంతి నెలకొల్పడానికి కట్టుబడి ఉన్నామని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. అఫ్గాన్ శాంతి సంధానకర్త అబ్దుల్లాను జైశంకర్ శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా అఫ్గాన్లో శాంతి నెలకొల్పడంతోపాటు ఆ దేశ సుస్థిరత, శ్రేయస్సుకు తాము కట్టుబడి ఉన్నామని అబ్దుల్లాతో జైశంకర్ చెప్పారు. ఈ మీటింగ్లో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ వివాదాల గురించి ఇద్దరు నేతలు చర్చించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో ఈ మీటింగ్ జరిగింది.
అఫ్గాన్లో శాంతికి కట్టుబడి ఉన్నాం
- విదేశం
- October 9, 2020
లేటెస్ట్
- సభను సక్సెస్ చేయాలి.. కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పిలుపు
- యువత ఇప్పుడు యాదికొచ్చిన్రా? :కేటీఆర్పై ఎమ్మెల్సీ బల్మూరి ఫైర్
- అకాల వర్షంతో నేలరాలిన మామిడి.. తడిసిన వడ్లు
- యూపీలో భారీ అగ్ని ప్రమాదం.. కొనసాగుతున్న సహాయక చర్యలు
- టార్గెట్ సర్కారీ జాబ్
- రామనవమి వేడుకల్లో బీజేపీ హింసను ప్రేరేపించింది : బెంగాల్ సీఎం మమత
- అగ్రికల్చర్ కోర్సులకు ఐకార్
- మిగులు జలాల లెక్కలు తేలుస్తున్న అధికారులు
- ఉపాధి కూలీల మీద పడ్డ బండరాయి
- 50 ఫోన్లు రికవరీ...బాధితులకు అందజేత
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి