న్యూఢిల్లీ: ఇండియన్రైల్వే 20 రూపాయల చాయ్కి 50 రూపాయల ట్యాక్స్వేసిందని ఓ ప్రయాణికుడు సోషల్మీడియాలో పెట్టిన పోస్ట్వైరల్గా మారింది. తాను జూన్28న శతాబ్ది ఎక్స్ప్రెస్లో ఢిల్లీ నుంచి భోపాల్ కు వెళ్తూ చాయ్తాగగా, దానికి ఇండియన్రైల్వే రూ.20 టీకి, రూ.50 ట్యాక్స్మొత్తం రూ.70 తన వద్ద నుంచి వసూలు చేసిందని పేర్కొంటూ.. ఆ బిల్లు ఇన్వాయిస్సోషల్మీడియాలో షేర్చేశాడు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించడంతో అది వైరల్గా మారింది. కాగా రాజధాని, శతాబ్ది వంటి రైళ్లలో రిజర్వేషన్ చేసేటప్పుడు ప్రయాణికుడు భోజనం బుక్ చేయకుండా ఉండి, ఆన్బోర్డులో ట్రెయిన్వెళ్తున్న టైమ్లో టీ, కాఫీ లేదా భోజనం ఆర్డర్ చేస్తే రూ.50 సర్వీస్ ఛార్జీ చెల్లించాలని 2018లో ఇండియన్రైల్వేస్ఓ సర్క్యూలర్ జారీ చేసింది.
రైల్వే టీ బిల్లు ఫొటో వైరల్
- దేశం
- July 2, 2022
లేటెస్ట్
- ఈ డబ్బులు తీసుకుని బీజేపీకి ఓటు వేయండి : వీడియోకు దొరికిన కమలం నేత
- కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి నామినేషన్.. హ్యాట్రిక్ సాధిస్తాడా
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- యువతి కడుపులో 10 కేజీల కణితి..ఆపరేషన్ చేసి తొలగించిన డాక్టర్లు
- మహబూబ్నగర్ లోక్సభ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్...
- Lok Sabha Election 2024: పోలింగ్ బూతులకు కొత్తగా పెళ్లయిన జంటలు క్యూ
- IPL టికెట్లు బ్లాక్లో అమ్ముతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు అరెస్ట్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- IND vs PAK: పాకిస్థాన్తో టెస్ట్ సిరీస్.. ఆడటానికి సిద్ధమన్న రోహిత్ శర్మ