ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్ టికెట్ ధరను పెంచుతున్నట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఇప్పటి వరకు ప్లాట్ఫామ్ టికెట్ ధర రూ. 10 ఉండగా.. దీన్ని రూ. 50లకు పెంచినట్లు తెలిపింది. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఈ కొత్త రేట్లు అమల్లో ఉంటాయని చెప్పింది. కరోనా సమయంలో రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది.
ప్లాట్ఫామ్ టికెట్ రూ.50
- దేశం
- March 2, 2021
లేటెస్ట్
- రాహుల్ గాంధీ సభ సక్సెస్తో కాంగ్రెస్ లో జోష్
- 1,200 మందికి జీహెచ్ఎంసీ లీగల్ నోటీసులు
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- రాహుల్, అమిత్ షా- రిజర్వేషన్లు | ప్రచారంపై వేసవి ప్రభావం | రాఘవ లారెన్స్- ట్రాక్టర్ |V6 తీన్మార్
- LSG vs KKR: లక్నో సమిష్టి విఫలం.. హ్యాట్రిక్ కొట్టిన కోల్కతా
- మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సంచనల వ్యాఖ్యలు
- ఎంతకు తెగించార్రా?: అటాక్ను తిప్పికొట్టిన బిజినెస్ మ్యాన్
- మోదీ, అమిత్ షాకు నా గురించి తెల్వదనుకుంటా: రేవంత్ రెడ్డి
- Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఈ హారర్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వైసీపీ అంటే 3కబ్జాలు, 6సెటిల్మెంట్లు.. పవన్ కళ్యాణ్
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?