
విదేశం
యెమెన్ సముద్రంలో మునిగిన వలస బోటు..13మంది మృతి, 14 మంది గల్లంతు
యెమెన్లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. తైజ్ గవర్నరేట్ తీరంలో పడవ మునిగి 13 మంది చనిపోయారు. మరో 14 మంది గల్లంతైనట్లు ఐక్యరాజ్యసమితి వలస ఏజెన్సీ( IOM
Read Moreపాకిస్థాన్ దుర్ఘటన: లోయలో పడ్డ బస్సులు..35 మంది మృతి
రావల్పిండి:పాకిస్తాన్ లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 35 మంది చనిపోయారు. ఆదివారం (ఆగస్టు 25, 2024) నాడు రెండు చోట్ల రెండు బస్సులు లోయ లో ప
Read Moreపాకిస్తాన్ నుంచి ప్రధాని మోదీకి ఆహ్వానం SCO సమావేశానికి హాజరు కావాలి
ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీకి పాకిస్తాన్ నుంచి ఆహ్వానం అందింది. ఈ ఏడాది అక్టోబర్లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఓ)
Read Moreహిజ్బుల్లా 320 రాకెట్లతో IDFపై దాడి.. 48 గంటలు ఇజ్రాయిల్లో అత్యవసర పరిస్థితి
ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధ వాతారణం సంతరించుకుంది. ఇరాన్ మద్దతుగల లెబనాన్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా ఆదివారం ఇజ్రాయెల్ పై ఏకంగా 320 కత్యూషా రాకెట్
Read MoreTelegram App: టెలిగ్రామ్ ఫౌండర్, CEO పావెల్ దురోవ్ అరెస్టు
టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ సీఈఓ, ఫౌండర్ పావెల్ దురోవ్(Pavel Durov)ను పారిస్ పోలీసులు అరెస్టు చేశారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని బోర్
Read Moreబంగ్లాదేశ్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అరెస్ట్
ఢాకా: ఇండియా సరిహద్దులో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని ఆ దేశ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. సిల్హెట్లోని కనైఘాట్ సరిహద్దు గుండా భారత్&zwn
Read Moreఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ
ముగిసిన మోదీ పోలెండ్, ఉక్రెయిన్ టూర్ న్యూఢిల్లీ: పోలెండ్, ఉక్రెయిన్ దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఇం
Read Moreకోల్కతా డాక్టర్ హత్య కేసు..నిందితుడికి లై డిటెక్టర్ టెస్టు
ఆర్జీ కర్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్, మరో నలుగురు డాక్టర్లకూ పరీక్ష తాను నేరం చేయలేదని.. ఇరికించారన్న నిందితుడు సంజయ్ రాయ్ కోల్కతా:కోల్కతాలో
Read Moreబుల్డోజర్ న్యాయం కరెక్ట్ కాదు: ప్రియాంక
న్యూఢిల్లీ: బుల్డోజర్ న్యాయం కరెక్ట్ కాదని, దాన్ని వెంటనే ఆపాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. ఇటీవల మధ్
Read Moreసంతోషంగా వస్తా....మోదీఆహ్వానంపై జెలెన్ స్కీ స్పందన
ఇండియా రావాలన్న మోదీఆహ్వానంపై జెలెన్ స్కీ స్పందన న్యూఢిల్లీ: ఇండియాకు రావాలని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్ స్కీని
Read Moreపుణెలో హెలికాప్టర్ క్రాష్..ప్రయాణికులు సేఫ్
పుణె: మహారాష్ట్రలో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పుణెలోని పౌద్ సమీపంలో ఓ ప్రైవేటు హెలికాప్టర్ &n
Read Moreఎన్నారైపై దుండగుల కాల్పులు
తల, మెడపై బుల్లెట్ గాయాలు.. పంజాబ్లో ఘటన చండీగఢ్: పంజాబ్లో దారుణం జరిగింది. అమృత్&
Read Moreతిరిగొచ్చే ఫస్ట్ హైబ్రిడ్ రాకెట్ రూమీ-1 సక్సెస్
చెన్నై సమీపంలో ‘స్పేస్ జోన్ ఇండియా’ ప్రయోగం సబ్ ఆర్బిటల్ ప్రాంతంలోకి 3 క్యూబ్, 50 పికో శాటిలైట్లు. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ
Read More