
విదేశం
మరో యుద్ధం వస్తుందా : సైన్యాన్ని రెడీ చేస్తున్న ఉత్తర కొరియా కిమ్
ప్రపంచంలో మరో యుద్ధం రాబోతుందా.. అది ఉత్తరకొరియా నుంచి ప్రారంభం కాబోతుందా అంటే అవుననే అంటున్నాయి అంర్జాతీయ మీడియా. రెండు రోజుల క్రితం అంటే.. డిసెంబర్
Read Moreకాంగోలో వరదలు .. 22 మంది మృతి
మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది కిన్షాసా: కాంగోలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం సెంట్రల్ కాంగోలో వరదల కారణంగా
Read Moreఅమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వైసీపీ ఎమ్మెల్యే బంధువులు మృతి
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్, ముమ్మిడివరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మె
Read Moreక్రిస్మస్ వేడుకల తర్వాత.. ప్రముఖ నటి ఆత్మహత్య
ప్రముఖ హాంకాంగ్ నటి లై సుక్ యిన్ డిసెంబరు 26న ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయసు ప్రస్తుతం 47. పలు మీడియా నివేదికల ప్రకారం, సుక్ యిన్ మంగళవారం మధ్యాహ్
Read Moreసమోసాను బ్యాన్ చేసిన సోమాలియా దేశం
సమోసా.. మన దేశంలో 18 నుంచి 80 ఏళ్ల వరకు ఎవరైనా సరే.. ఎలాంటోళ్లయినా సరే ఇష్టం తినే ఒక ఐటమ్ ఉంది.. అదే సమోస. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి సాయంత్రం స్నాక్స్
Read Moreలండన్ లో అయ్యప్ప శరణుఘోష.. ఆడవాళ్లూ రావొచ్చు
శబరిమల అయ్యప్ప భక్తుల శరణుఘోషతో మారుమోగుతోంది. ఎన్నడూ లేనంతగా ఈ సారి భారీ స్థాయిలో భక్తులు తమ మొక్కులను తీర్చుకునేందుకు తరలివస్తున్నారు. కేవలం 39 రోజు
Read Moreఇరాక్లోని మిలిటెంట్ల స్థావరాలపై అమెరికా దాడి
వాషింగ్టన్ : నార్త్ ఇరాక్లోని అమెరికా ఆర్మీ స్థావరాలపై మిలిటెంట్లు డ్రోన్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. దీ
Read Moreరష్యా యుద్ధనౌకపై ఉక్రెయిన్దాడి
కీవ్: ఉక్రెయిన్ బలగాలు జరిపిన వైమానిక దాడిలో క్రిమియాలోని తమ నేవీ యుద్ధ నౌక దెబ్బతిన్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఫెడోసియా పోర్
Read Moreకంపెనీ ఇచ్చిన క్రిస్మస్ పార్టీ.. 100 మంది ఉద్యోగులకు అస్వస్థత
ఫ్రాన్స్లోని ఎయిర్బస్ అనుబంధ సంస్థకు చెందిన సుమారు 100 మంది ఉద్యోగులు ఈ నెలలో కంపెనీ క్రిస్మస్ పార్టీ తర్వాత అస్వస్థతకు గురయ్యారని ఓ నివేద
Read Moreవారెవ్వా... కోకోకోలా బాటిల్స్ తో క్రిస్మస్ ట్రీ అదిరింది..
క్రిస్టమస్ పండుగలో క్రిస్మస్ ట్రీ ప్రత్యేకం. క్రిస్టియన్స్ అందరూ క్రిస్మస్ ట్రీని అలంకరిస్తారు. రంగు రంగుల లైట్లతో అలంకరిస్తారు.
Read Moreఈ నది ఎర్రగా ఎందుకు మారింది..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న జల వనరుల్లో నీటి నాణ్యత సమస్య అత్యంత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కాలుష్యం కారణంగా ఎదురవుతోన్న సమస్యలను సమర్థవంతంగా నియంత్రించే
Read Moreసీఎం రేవంత్ రెడ్డితో ఫాక్స్కాన్ ప్రతినిధి బృందం భేటీ..
హైదరాబాద్: పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డా బీఆర్ అంబేద్కర్ తెలంగ
Read Moreపాక్ ఎన్నికల బరిలో హిందూ మహిళ.. ఎవరీ సవీరా ప్రకాష్?
పాకిస్థాన్ లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఓ హిందూ మహిళా పోటీ చేయనుంది. ఆ దేశంలో ఓ హిందూ మహిళా బరిలో నిలవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
Read More