
విదేశం
కార్గిల్ యుద్ధం తరహాలో.. బలగాలను తరలిస్తున్న పాక్.. అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ
ఆపరేషన్ సిందూర్ సక్సెక్ కావడం.. పాక్ డ్రోన్స్, మిస్సైల్స్ ను ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తుండటం, పాక్ కీలక బేస్ క్యాంపులను ధ్వంసం చేయడం.. ఇవన్నీ చూసి
Read Moreమసూద్ అజర్ బావమరిదితో పాటు ఐదుగురు కీలక ఉగ్రవాదులు హతం.. అది ఆపరేషన్ సిందూర్ అంటే..
ఆపరేషన్ సిందూర్.. పాకిస్తాన్ ఉగ్ర మూకలను చెల్లాచెదురు చేసిన మిషన్. టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసి.. పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ అది.
Read Moreకాళ్ల బేరానికి పాకిస్తాన్.. యుద్ధం నిలువరించేందుకు చర్చలు.. 3 రోజులకే ఫసక్
దశాబ్ధాలుగా పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులను, వారి శిబిరాలను భారత్ వారం ప్రారంభంలో నేలమట్టం చేయటంతో పాక్ కుతకుతలాడిపోతోంది. గతంలో భారతదేశంలో కీలక దాడులకు
Read Moreపాకిస్తాన్ పై ప్రకృతి ఆగ్రహం : 4.0 తీవ్రతతో దాయాది దేశంలో భూకంపం
భారత.. పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతుంది. పాకిస్తాన్ వ్యూహాలను ఎక్కడికక్కడ తిప్పి కొడుతూ దాయాది దేశ ప్రతినిథులకు.. అక్కడ ఆర్మీ వర్గాలకు..
Read Moreభారత.. పాకిస్తాన్ వార్ అప్ డేడ్: శాంతి కోసం రంగంలోకి దిగిన అమెరికా..
కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ భరతం పడుతుంది ఇండియా. పహల్గామ్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయున భారత్కు చెందిన పర్యాటకులను పొట్టన పెట్టుకున్నార
Read More400 పాకిస్తాన్ డ్రోన్లు కూల్చేసినం..పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ క్లోజ్ చేయలేదు: రక్షణ శాఖ
36 నగరాలపై దాడిని దీటుగా తిప్పికొట్టినం: రక్షణ శాఖ 4 ఎయిర్పోర్టులే లక్ష్యంగా పాకిస్తాన్ అటాక్ ఎయిర్ స్పేస్ మూసివేసినట్లు మభ్యపెడుతున్న దాయాది
Read Moreమళ్లీ బరితెగించిన పాక్..26 లొకేషన్లపై డ్రోన్ దాడులు
జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని 26 లొకేషన్లపై డ్రోన్ దాడులు ఎక్కడికక్కడ కూల్చేసిన మన బలగాలు నాలుగు రాష్ట్రాల్లో సైరన్ మోతల
Read Moreరెండో రోజు దాడులకు పాల్పడిన పాక్.. 20 ప్రధాన నగరాలను టార్గెట్ చేసి డ్రోన్ల దాడి
న్యూఢిల్లీ: పాక్ మరోసారి తన వక్రబుద్ధి ప్రదర్శించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వరుసగా రెండో రోజు భారత్పై దాడులు చేసింది. అంతర్జాతీయ
Read Moreబోర్డర్లో పాక్ భీకర దాడులు.. విదేశాంగ ప్రతినిధులతో ప్రధాని మోడీ అత్యవసర భేటీ
న్యూఢిల్లీ: భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. శుక్రవారం (మే 9) రాత్రి పాక్ ఒక్కసారిగా పాక్ దాడులకు తెగబడటంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ
Read Moreబరితెగించిన పాక్.. జనవాసాలపై డ్రోన్లతో దాడి.. పలువురికి గాయాలు
న్యూఢిల్లీ: ఉద్రిక్తల వేళ పాక్ బరితెగించింది. ఇప్పటి వరకు భారత సైనిక స్థావరాలు, ఎయిర్ పోర్టులు, ప్రార్ధన మందిరాలు టార్గెట్గా డ్రోన్, మిసైల్ దాడుల
Read Moreచావు దెబ్బ తిన్న మారలే: డ్రోన్లతో భారత్పై మళ్లీ దాడులకు దిగిన పాక్.. బోర్డర్లో మోగిన వార్ సైరన్స్
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. భారత్ చేతిలో చావు దెబ్బ తిన్న పాక్ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ యూరీ,
Read Moreబోర్డర్లో మళ్లీ మొదలుపెట్టిన పాక్.. LOC వెంబడి భారీగా కాల్పులు
శ్రీనగర్: భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నప్పటికీ పాక్ బుద్ధి మారడం లేదు. గురువారం (మే 8) రాత్రి భారత్ దెబ్బకు కకావికలమైన పాక్ నిసిగ్గుగా మళ్లీ కాల్పులకు
Read Moreఇండియాపై 400 డ్రోన్స్తో దాడి.. పాక్ డ్రోన్స్, పెల్లెట్స్ ఎలా ఉన్నాయో చూశారా..!
పాకిస్తాన్ పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తోంది. పహల్గాం దాడికి కేంద్రంగా పనిచేసిన టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేయడంతో ఇండియాను ఎలాగైనా దెబ్బకొట్టాలని వి
Read More