విదేశం
ఏడాదిలో 12 లక్షల వీసాలిస్తాం : యూఎస్ ఎంబసీ
వచ్చే ఏడాది సమ్మర్ కల్లా పరిస్థితులు నార్మల్ వీసాల్లో ఇండియన్లకు టాప్ ప్రయారిటీ న్యూఢిల్లీ: వీసాల జారీలో ఇండియన్లకే టాప్ ప్రయారిటీ ఇస్
Read Moreమాల్దీవుల అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి
అందులో 9 మంది ఇండియన్లు మాలే: మాల్దీవులలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది ఇండియన్లు సహా 10 మంది చనిపోయారు. మాల్దీవుల రాజధాని మాలేల
Read Moreయుద్ధంలో 2 లక్షల మంది సైనికులు చనిపోయారు
రష్యా-ఉక్రెయిన్ వార్పై యూఎస్ టాప్ జనరల్ మార్క్ మిల్లీ వాషింగ్టన్: రష్యా–ఉక్రెయిన్ వార్లో ఇప్పటిదాకా 2లక్షల మంది సైనికులు చనిపోయారని, వేలా
Read Moreఎయిర్ పొల్యూషన్తో ఏటా 15 లక్షల మరణాలు
గతంలో అంచనా వేసిన దానికంటే ఎక్కువ డెత్స్ పీఎం 2.5 తీవ్రత తక్కువ స్థాయిలో ఉన్నా డేంజరే గత అంచనాలకు భిన్నంగా ఇప్పటి పరిస్థితులు కెనడా సైంటిస్టు
Read Moreమాల్దీవ్ అగ్ని ప్రమాదంలో 9 మంది భారతీయుల మృతి
మాల్దీవుల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దేశ రాజధాని మాలేలోని ఓ బిల్డింగ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 10 మంది విదేశీ కార్మికులు ప్రాణాలు కోల
Read Moreబ్రిటన్ రాజ దంపతులపై గుడ్లతో దాడి
ఉత్తర ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న బ్రిటన్ రాజు ఛార్లెస్-3 దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. వారిపై గుడ్లతో దాడి జరిగింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ
Read Moreఅమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన నలుగురు ఇండియన్స్
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్లు సత్తా చాటారు. ఈ ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. డెమోక్రటిక్ పార్టీ నుంచి నలుగు
Read Moreమేరీ ల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా అరుణ మిల్లర్
వాషింగ్టన్ : భారత సంతతికి చెందిన అరుణ మిల్లర్ చరిత్ర సృష్టించారు. అమెరికాలోని మేరీ ల్యాండ్ స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికయ్యారు. భారత సంతతికి చె
Read Moreనేపాల్ను కుదిపేసిన భూకంపం
పొరుగు దేశం నేపాల్లో భారీ భూకంపం వచ్చింది. అర్థరాత్రి 2.12గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.6గా నమోదైంది. 24 గంటల వ్యవధిలో
Read Moreముందస్తుగా ఓటేసిన నాలుగు కోట్ల మంది అమెరికన్లు
వాషింగ్టన్: అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు ఓటింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఎన్నికలకు ముందే నాలుగు కోట్ల అమెరికన్లు తమ ఓటుహక్కును వాడుకున్నారు. నిర్ణయించిన
Read Moreయూరప్లో హీట్వేవ్స్ ఎఫెక్ట్
జర్మనీ, స్పెయిన్పై తీవ్ర ప్రభావం: డబ్ల్యూహెచ్వో కోపెన్హాగెన్(డెన్మార్క్): హీట్ వేవ్స్ కారణంగా 2022లో యూరప్లో మొత్తం 15 వేల మంది వరకు చనిపోయిన
Read Moreనవంబరు 15న ట్రంప్ కీలక ప్రకటన.. మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ ?
అమెరికాలో మధ్యంతర ఎన్నికల పోలింగ్ జరుగుతున్న తరుణంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబరు 15న ఫ్లోరిడాలో చాలా పెద్ద ప్రకటన చే
Read Moreఇండియాకు జీ20 సారథ్య బాధ్యతలు.. కొత్త లోగోను ఆవిష్కరించిన ప్రధాని మోడీ
అత్యంత కీలకమైన జీ20 దేశాల కూటమికి డిసెంబరు 1 నుంచి భారత్ అధ్యక్షత వహించనుంది. ఈనేపథ్యంలో సరికొత్త థీమ్ తో కూడిన ‘జీ20’ లోగో, వెబ్ సై
Read More












