మంగపేట, వెలుగు: హాస్టల్ విద్యార్థులకు వసతులు కల్పించడంలో వార్డెన్లు దృష్టి పెట్టాలని ఐటీడీసీ పీఓ చిత్రామిశ్రా సూచించారు. మంగళవారం మండలంలోని బ్రహ్మనపల్లి బాలుర ఆశ్రమ పాఠశాల, చుంచుపల్లి బాలికల ఆశ్రమ స్కూళ్లను చిత్రామిశ్రా, డీడీటీ డబ్ల్యు పోషం సందర్శించారు. హాస్టళ్లలో అన్ని సౌకర్యాలు ఉండాలని, గిరిజన సంక్షేమ శాఖల ఏఈ ల సమన్వయంతో పనులు చేసుకోవాలని తెలిపారు. వసతుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని చిత్రామిశ్రా హెచ్చరించారు.
హాస్టళ్లలో సౌకర్యాలపై అధికారులు దృష్టి పెట్టాలి : చిత్రామిశ్రా
- వరంగల్
- March 13, 2024
లేటెస్ట్
- మంత్రి తుమ్మల క్యాంప్ ఆఫీసులో ఆటో డ్రైవర్ ఆత్మహత్యయత్నం
- తక్కడపల్లి బీరప్ప ఆలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ పూజలు
- రామాయంపేటలో కాంగ్రెస్ మీటింగ్ రసాభాస
- నిజామాబాద్లో ఫ్లాగ్ మార్చ్
- వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి వడ్ల కుప్పను ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
- రోజువారి కూలీ రూ. 400కు పెంచుతాం : ఎమ్మెల్యే విజయ రమణారావు
- యూజీసీ నెట్ జూన్ 18కి వాయిదా
- ఇందూరులో ఎవరి ధీమా వాళ్లది
- కేసీఆర్, కేటీఆర్, వినోద్ వలసపక్షులు : వెలిచాల రాజేందర్ రావు
- అభివృద్ధి కోసం ఎంతో చేయాలి : నిర్మలా సీతారామన్
Most Read News
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
- వ్యక్తిగత విమర్శలు ఆపండి.. అతను దేవుడితో సమానం: నవజ్యోత్ సింగ్ సిద్ధూ