శ్రీనగర్: దేశంలోకి చొరబడుతున్న టెర్రరిస్టులను అడ్డుకునే ప్రయత్నంలో ఓ ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని కుప్వారా జిల్లా తంగ్ధర్ సెక్టార్లోని గారంగ్నార్ ప్రాంతంలో శుక్రవారం జరిగింది. ఇందులో ఓ టెర్రరిస్ట్ కూడా హతమయ్యాడు. శ్రీనగర్లోని పీఆర్వో (డిఫెన్స్) అధికారుల వివరాల ప్రకారం.. గారంగ్నార్ ఎల్వోసీ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ, మన దేశంలోకి ఎంటర్ అవుతున్న వ్యక్తులను సోల్జర్లు గుర్తించారు. అడ్డుకోడానికి ప్రయత్నించిన సోల్జర్లపైకి కాల్పులు జరిపారు. జవాన్లు ఎదురుకాల్పులు జరపడంతో ఓ టెర్రరిస్ట్ చనిపోయాడు. గాయపడ్డ జవాన్ను హాస్పిటల్కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. కాగా, శనివారం తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ 29 ఆర్ఆర్ కలిసి బారాముల్లా జిల్లాలోని క్రీరీ చెక్ పాయింట్ వద్ద లష్కరే తాయిబాకు చెందిన ఓ టెర్రరిస్ట్ను అరెస్ట్ చేశారు. టెర్రరిస్టుల కదలికల గురించిన సమాచారంతో పోలీసులు, సోల్జర్లు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. దీంతో లష్కరే తాయిబాకు చెందిన టెర్రరిస్ట్ పట్టుబడ్డాడు.
టెర్రరిస్టుల చొరబాటును అడ్డుకొని.. కాల్పుల్లో జవాన్ మృతి
- దేశం
- July 10, 2022
లేటెస్ట్
- అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ హామీలు అమలు : రాహుల్ గాంధీ
- ఆడబిడ్డకు ఎంపీగా ఛాన్స్ ఇవ్వండి: సీఎం రేవంత్ రెడ్డి
- తక్కువ ధర.. అధిక మైలేజ్.. సాటి లేని టీవీఎస్ బైకులు
- Trisha: గంటల తరబడి గోడను చూస్తాడు.. విజయ్లో నచ్చని విషయం అదే అంటున్న త్రిష
- కవిత జైలుకు వెళ్లడంతో బీఆర్ఎస్ బలహీనపడింది : కడియం శ్రీహరి
- యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి మూడు గంటలు
- జేపీ నడ్డాపై కాంగ్రెస్ ఫిర్యాదు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- Shahid Kapoor: ప్రేమ పేరుతో ఇద్దరు హీరోయిన్స్ మోసం చేశారు.. షాహిద్ షాకింగ్ కామెంట్స్
- పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మహిళలు మృతి
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్