తొలిసారిగా ఇంటర్నెట్ వాడే వారి కోసం ‘డిజిటల్ ఉడాన్’ పేరిట కొత్త ప్రోగ్రామ్ను రిలయన్స్ జియో లాంఛ్ చేసింది. ఇండియాలో డిజిటల్ లిటరసీ పెంచేందుకు ఈ చొరవ తీసుకుంటున్నట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. ఇండియాలో 30 కోట్ల మంది సబ్స్క్రయిబర్లు డిజిటల్ బాట పట్టారని, వారిలో ఎక్కువ మంది మొదటిసారి ఇంటర్నెట్ వాడుతున్నారని తెలిపింది. 13 రాష్ట్రాలలోని 200 ప్రాంతాలలో డిజిటల్ ఉడాన్ లాంఛ్ చేస్తున్నట్లు వెల్లడించింది. త్వరలోనే 7,000 ప్రాంతాలను చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. జియోఫోన్లోని ఫీచర్లు, యాప్ల గురించి ప్రతి శనివారం యూజర్లకు తెలిపేలా ఇది ఉంటుందని తెలిపింది. పది భారతీయ భాషలలో ఆడియో–విజువల్ ట్రైనింగ్ ద్వారా తమ లక్ష్యాన్ని అందుకోవాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఈ ప్రోగ్రామ్ రూపొందించేందుకు ఫేస్బుక్తో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ఇండియాలోని కన్స్యూమర్లకు మెరుగైన డిజిటల్ అనుభవాన్ని అందించాలనేదే తమ ధ్యేయమని, అందుకే గ్లోబల్ పార్ట్నర్స్తో కలిసి పనిచేస్తున్నామని రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ చెప్పారు. దేశంలోని ప్రతి గ్రామానికీ ఈ ప్రోగ్రామ్ను తీసుకెళ్లి, నూరు శాతం డిజిటల్ లిటరసీ సాధించాలనుకుంటున్నామని అంబానీ తెలిపారు.
రిలయన్స్ జియో ‘డిజిటల్ ఉడాన్’
- టెక్నాలజి
- July 4, 2019
లేటెస్ట్
- Renu Desai: ప్రతీదానికి ఆయనతో ఎందుకు కంపేర్ చేస్తారు.. పవన్ ఫ్యాన్స్పై రేణు దేశాయ్ ఫైర్
- Music Shop Murthy: ఫుల్ జోష్తో అజయ్ ఘోష్ డీజే సాంగ్..యూత్ని ఉర్రూతలూగిస్తోన్న అంగ్రేజీ బీట్
- భూ వివాదం.. పోలీసుల అదుపులో మాజీ మంత్రి మల్లారెడ్డి
- గుడ్న్యూస్: గాల్లో తిరగనున్న హైదరాబాద్ జనాలు
- Virat Kohli: 2016లో రెండు సార్లు నా హృదయం ముక్కలైంది: విరాట్ కోహ్లీ ఎమోషనల్
- స్వాతి మలివాల్ దాడి కేసులో వీడియో రిలీజ్ చేసిన ఆప్
- ఎంత ముచ్చటగా ఉన్నారు చందు భార్య, పిల్లలు : బంధువులు, మిత్రుల బావోద్వేగం, కన్నీటి పర్యంతం
- Siddu Jonnalagadda: సక్సెస్ ఇచ్చే కిక్కు.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన స్టార్ బాయ్
- 25 ఏళ్ల క్రితం కంటి చూపు లేకుండా చెత్తకుప్పలో దొరికింది: ఆమె తలరాతని తానే రాసుకుంది
- Ramajogaiah Sastry: ఒక్క రోజు ఓపిక పట్టండి అబ్బా..ఫస్ట్ కోత అయితే..సెకండ్ లేత అంటూ శాస్త్రీ ట్వీట్
Most Read News
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయండి.. సీఈఓకు రఘనందన్ రావు ఫిర్యాదు