కరీంనగర్
మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో..వర్షాలకు కొట్టుకుపోయిన కల్వర్టుకు మరమ్మతులు
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో మంచిర్యాలో రోడ్లు,కల్వర్టులు కొట్టుకుపోయాయి. కోటపల్లి మండలంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలకు నక్కలపల్లి గ్రామ
Read Moreసింగరేణి మైనింగ్ లీజు భూమికి..ఎక్స్గ్రేషియా చెల్లింపు
గోదావరిఖని, వెలుగు: సింగరేణి ఆర్జీ 1 ఏరియాలో జీడీకే 5 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ కోసం సుందిళ్ల గ్రామంలోని రైతుల వద్ద మైనింగ్ కోసం తీసుకున్న లీజు భూమి
Read Moreసైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : సీపీ అంబర్ కిశోర్ ఝా
గోదావరిఖని, వెలుగు: శాంతి భద్రతలు, నేరాల నియంత్రణలో పోలీస్&z
Read Moreవిద్యాశాఖపై కలెక్టర్ రివ్యూ
కరీంనగర్ టౌన్,వెలుగు: జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఈ ఏడాది అత్యుత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలాసత్పతి అధికారులను ఆదేశి
Read Moreమత్తడి దూకిన ముత్తారం చెరువు
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ముత్తారం రామసముద్రం చెరువు గురువారం మత్తడి దూకింది. రెండు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో ఎగువ ప్రాంతం నుంచి భారీ
Read Moreగంజాయి కేసులో అరెస్ట్.. వీడిన రెండేళ్ల కింది మర్డర్ మిస్టరీ
సుపారి ఇచ్చి భర్తను చంపించిన భార్య మల్యాల, వెలుగు : గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. రెండేండ
Read More2 గంటల వానకే ఆగమైన స్మార్ట్సిటీ !..ముందుచూపులేని పనులు.. ముంపులో కరీంనగర్
వందల కోట్ల ఖర్చుతో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం ముందుచూపు లేకుండా పనులు చేయడంతో రోడ్లపైనే నిలుస్తున్న వరద నీట మునిగిన కాలనీలు.. ఇండ్లలోకి చేరిన న
Read Moreఅతివలకు అందలం.. మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు
ఉమ్మడి జిల్లా సమాఖ్య సంఘాలకు 47 అద్దె బస్సులు ఒక్కో బస్సు ద్వారా నెలకు రూ.69,498 అద్దె రాబడి రూ. 58.96 కోట్ల వడ్డీ లేని రుణాలు మహ
Read Moreఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు పెద్దపీట : ఎమ్యేల్యే ఆది శ్రీనివాస్
వేములవాడ/గోదావరిఖని/చొప్పదండి, వెలుగు : ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్యేల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు
Read Moreడ్రగ్స్కు దూరంగా ఉండాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల, వెలుగు: విద్యార్థులు, యువత డ్రగ్స్&z
Read Moreఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోటేశ్వర్లు
గోదావరిఖని, వెలుగు: కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా గోదావరిఖనికి చె
Read Moreకరీంనగర్ జిల్లాలో చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు మృతి
తిమ్మాపూర్, వెలుగు : చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోన
Read Moreరైతులే బ్రిడ్జి కట్టుకున్నరు .. రూ.8.30 లక్షల సొంత నిధులతో నిర్మాణం
కొడిమ్యాల, వెలుగు : ‘కాల్వపై బ్రిడ్జి లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం.. బ్రిడ్జి కట్టండి’ అంటూ జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం బొల్లంచెరువు
Read More












