కరీంనగర్
కరీంనగర్ టౌన్లో ఈ కంపెనీ తెలుసా..? 5 వేలు కడితే 50 వేలు వస్తదని నిండా ముంచేశారు !
కరీంనగర్: ఇన్సూరెన్స్ చెల్లిస్తే భారీగా లాభాలు వస్తాయంటూ కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో అంజనీ పుత్ర లోన్స్ అండ్ ఇన్సూరెన్స్ సంస్థ మోసానికి పాల్
Read Moreపొన్నం సత్తయ్య గౌడ్కు ఎంపీ వంశీకృష్ణ నివాళి
కరీంనగర్, వెలుగు: మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి దివంగత పొన్నం సత్తయ్య గౌడ్ విగ్రహానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శుక్రవారం నివాళులర్పించారు. సత్
Read Moreరాష్ట్రం సుభిక్షంగా ఉండాలి : మంత్రి శ్రీధర్ బాబు
మంత్రి శ్రీధర్ బాబు మంథని, వెలుగు: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ప్రభుత్వానికి శక్తిని ఇవ్వాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐ
Read Moreవాగు దాటుతుండగా ఆగిన ట్రాక్టర్.. చిక్కుకున్న టీచర్లు
వీర్నపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీకి వెళ్లేందుకు తుకమర్రి వాగు దాటాల్సిందే. దీంతో టీచర్లు, విద్యార్థులు వాగు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
Read Moreఅద్విత స్టూడెంట్కు ఓపెన్ కరాటే చాంపియన్షిప్
కరీంనగర్ టౌన్, వెలుగు: ఇటీవల షిటోరూ కరాటే వారియర్స్ అకాడమీ ఆధ్వర్యంలో బెంగుళూరులో నిర్వహించిన 2వ నేషనల్ ఓపెన్ కప్ 2025 పోటీలో అద్విత ఇంటర్నేషనల్
Read Moreరామగుండం అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్
గోదావరిఖని, వెలుగు: రామగుండం ప్రాంతం విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్
Read Moreచదువుతోపాటు క్రీడల్లో రాణించాలి : కలెక్టర్ పమేలా సత్పతి
కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ టౌన్, వెలుగు: విద్యార్థులు చదువుతో పాటు గల క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శు
Read Moreసాయం చేయడం మర్చిపోయి రాజకీయాలా..? : ఆది శ్రీనివాస్
కేటీఆర్పై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ వేములవాడ, వెలుగు: నర్మాల వద్ద వరద కాలువలో చిక్కుకున్న వారికి సాయం చేయడ
Read Moreకొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఎగువ మానేరు వద్ద వాగు దాటుతుండగా గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన నాగయ్య గల్లంతయిన విషయం తెలిసిందే. అతడి ఆచూకీ కోసం కలెక్టర
Read Moreగిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల టౌన్, వెలుగు: గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎస్సీ, ఎస్టీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ
Read Moreసుల్తానాబాద్ లో కరెన్సీ గణనాథుడు
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సుల్తానాబాద్ టౌన్ లోని ఆర్యవైశ్య భవన్ లో గణేశ్ మండపాన్ని శుక్రవారం కరెన్సీ నోట్లతో అలంకరించారు. రూ. 500, రూ. 100, రూ
Read Moreరామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్ : ఎంపీ వంశీకృష్ణ
రూ.150 కోట్లతో కేంద్రం టెండర్లు పిలిచింది: ఎంపీ వంశీకృష్ణ గోదావరిఖని, వెలుగు: రామగుండం ఇండస్ట్రియల్ ఏరియాలో వంద పడకల ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్
Read Moreలంచాధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.. పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్న గ్రామస్తులు
కరీంనగర్ జిల్లా వీణవంక చల్లూరు పంచాయతీ కార్యదర్శిని.. రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ ఆఫీసర్లు
Read More












