
కరీంనగర్
పెద్దపల్లి జిల్లాలో సర్కార్ భూముల గుర్తింపు సర్వే
కబ్జాలు గుర్తించి బోర్డులు పెడుతున్న ఆఫీసర్లు జిల్లాలో 33వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అంచనా ప్రతి మండలంలో 60 నుంచి 70 ఎకరాలను గుర్తిస
Read Moreఈ టీచర్.. మాకొద్దు .. బదిలీ చేయాలంటూ నిరసన తెలిపిన విద్యార్థులు
గన్నేరువరం, వెలుగు : విద్యార్థులను కొడుతూ.. స్టాఫ్ ను భయపెడుతున్న ఉపాధ్యాయుడు వద్దంటూ.. అతన్ని బదిలీ చేయాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ
Read Moreనేతన్న, రైతన్నల సంక్షేమానికి ప్రాధాన్యం..చేనేత కార్మికులకు రూ.900 కోట్ల ఆర్డర్లు : మంత్రి తుమ్మల
రూ. 34 కోట్లతో చేనేత రుణాలు మంత్రులు శ్రీధర్బాబు, పొన్నంతో కలిసి సిరిసిల్ల అపెరల్ పార్క్లో టెక్స్&zwnj
Read Moreభూముల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ సేవలు షురూ
పైలట్ ప్రాజెక్ట్ గా రామగుండం, జగిత్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అమలు గోదావరిఖని/జగిత్యాల, వెలుగు: భూముల రిజిస్ట
Read Moreకరీంనగర్ జిల్లాలో అకాల వర్షం.. నేలకొరిగిన పంటలు
గన్నేరువరంలో పిడుగుపడి దున్నపోతు మృతి గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో బుధవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన వడగండ
Read Moreసిరిసిల్లలో మంత్రుల పర్యటనను సక్సెస్ చేయాలి : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
రాజన్నసిరిసిల్ల,వెలుగు: సిరిసిల్లలో శుక్రవారం రాష్ట్ర మంత్రుల పర్యటనను సక్సెస్ చేయాలని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
Read Moreశాతవాహన యూనివర్సిటీలో కాంట్రాక్టు లెక్చరర్ల నిరసన
కరీంనగర్ టౌన్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీలో కాంట్రాక్టు లెక్చరర్లు గురువారం తరగతులు బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని యూనివర్సి
Read MoreEarthquake : అలర్ట్..పెద్దపల్లి జిల్లాకు భూకంప హెచ్చరిక
ఈ మధ్య భూకంపాలు భయపెడుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ వస్తాయో అర్థం కావడం లేదు. లేటెస్ట్ గా ఎపిక్ ఎర్త్ క్వేక్ రీసర్చ్ అనాలసిస్ సంస్థ తెలంగాణలో త్
Read Moreఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్.. బయటపడ్డ జిలెటిన్ స్టిక్స్
కరీంనగర్ జిల్లాలో ఘటన గంగాధర, వెలుగు : ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో అక్రమంగా తరలిస్తున్న జిలెటిన్ స
Read Moreకరీంనగర్ జిల్లావ్యాప్తంగా 80 శాతానికి చేరిన సన్న బియ్యం పంపిణీ
20 రోజుల్లో పంపిణీ అయ్యే కోటా 9 రోజుల్లోనే పూర్తి ఉమ్మడి జిల్లాలో సన్న బియ్యం తీసుకునేందుకు కార్డుదారుల ఆసక్తి ఎమ్మెల్యేలు, కలెక్టర్ల భోజ
Read Moreప్రమాద రహిత సింగరేణిగా మార్చాలి: మైన్స్ సేఫ్టీ డైరెక్టర్ నాగేశ్వరరావు
గోదావరిఖనిలో రామగుండం రీజియన్ రక్షణ అవగాహన సదస్సు గోదావరిఖని, వెలుగు : అన్ని రక్షణ చర్యలు పాటిస్తూ ప్రమాదాలు లేని సంస్థగా సింగరేణిని మార
Read Moreరాజన్న జిల్లాలో కేటీఆర్ విస్తృత పర్యటన
ఆలయాల సందర్శన.. హనుమాన్ భక్తులతో భోజనం రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. బ
Read Moreకరీంనగర్ జిల్లాలో సాగునీరు విడుదల చేయాలని రైతుల ఆందోళన
శంకరపట్నం, వెలుగు: పంటలకు సాగునీరు విడుదల చేయాలని కరీంనగర్ జిల్లాలో శంకరపట్నం మండలం కేశవపట్నం జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వ
Read More